రాణించిన బ్రావో, శార్దూల్ బెంగళూరుపై ధోనీ సేన విజయం ఓపెనర్లు శుభారంభాన్నిచ్చినా.. మిడిలార్డర్ విఫలమవడంతో కోహ్లీసేన సాధారణ స్కోరుకే పరిమితమైతే.. టాపార్డర్లో తలాకొన్ని పరుగులు చేయడంతో చెన్నై చిందేసిం
ముంబై: సరిగ్గా 14 ఏళ్ల కిందట ఇదే రోజు ఓ అద్భుతం జరిగింది. ఇండియన్ క్రికెట్లో ఎవరూ ఊహించని, కనీవినీ ఎరగని అద్భుతమది. 1983లో ఏమాత్రం అంచనాల్లేని కపిల్ డెవిల్స్.. రెండుసార్ల విశ్వవిజేతను మట్టి క
నేడు ఐపీఎల్ 14వ సీజన్ పునఃప్రారంభం తొలి పోరులో రోహిత్, ధోనీ అమీతుమీ రాత్రి 7.30 నుంచి.. కరోనా మహమ్మారి కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. పొట్టి ప్రపంచకప్నక�
టీమిండియా కెప్టెన్ అంటే.. ప్రపంచ క్రికెట్కే కెప్టెన్ అన్నట్టు ఉంటుంది. ఆర్థికంగా బీసీసీఐ బలంగా ఉండటమే అందుకు కారణం. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.. ఆ నాడు టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్�
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ)పై సమగ్ర సమీక్ష కోసం రక్షణ శాఖ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలో ఓ అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
దుబాయ్: ఈ యేటి ఐపీఎల్ రెండవ సెషన్ దుబాయ్లో ఆదివారం నుంచి స్టార్ట్ కానున్న విషయం తెలిసిందే. దీని కోసం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. నెట్స్లో భారీ షాట్లతో తన బ్యాటింగ్ �
టీ20 వరల్డ్కప్కు టీమిండియాను ఎంపిక జరిగినా దానిపై ఎవరూ పెద్దగా చర్చించుకోవడం లేదు. అంతకంటే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది మరి బీసీసీఐ. క్రికెట్కు గుడ్బై చెప్పిన మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీ( MS Dhoni
ముంబై : టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (విక�
ఇండియన్ ప్రిమియర్ లీగ్( IPL ) 14వ సీజన్లో మిగిలిపోయిన మ్యాచ్లు ఆడటానికి దుబాయ్ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. స్టార్ ప్లేయర్స్ ధోనీ( MS Dhoni ), రైనా, అంబటి రాయుడు నెట�
Suresh Raina : ది జరిగిన కాస్సేపటికే మరో క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) కూడా తన రిటైర్మెంట్ ప్రకటన చేశారు. చెన్నైలోని చైన్నై సూపర్కింగ్స్ క్యాంప్లో చేరిన కొద్దిసేపటికే వీరిద్దరి రిటైర్మెంట్ ప్రకటనలు వెలువడ
ఒకరు తమిళులు ఎంతగానో ఆరాధించే స్టార్ హీరో. మరొకరు ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్తో వారికి దగ్గరై.. అక్కడి వాళ్లతో ముద్దుగా తల అని పిలిపించుకునే క్రికెటర్. ఈ ఇద్దరూ ఒక చోట కలిసి ఫొటోలకు ప
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ( MS Dhoni ) .. ట్విట్టర్ అకౌంట్ నుంచి బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ను తొలగించారు. అయితే ఎందుకు ఆ బ్లూ కలర్ మార్క్ను తొలగించారో ఆ సంస్థ వెల్లడించలేదు. బహుశా క్ర