ముంబై: భారత మాజీ కెప్టెన్, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ సంపాదన ప్రతిఏడాది కోట్లలో ఉంటుంది. ఓవైపు క్రికెట్ ఆడుతూనే వివిధ రంగాల్లో ధోనీ పెట్టుబడులు పెట్టాడు. వినోద రంగంలోనూ �
భారత క్రికెట్ జట్టుకు త్వరలో వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించే అవకాశం ఉందనిటీమ్ఇండియా మాజీ చీఫ్ సెలక్టర్, వికెట్ కీపర్ కిరణ్ మోర్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ శర్మకు త్వరలో అవకా
భారత్లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరు అంటే చాలా మంది టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లేదా భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పేరు చెబుతారు. కానీ అది వీరిద్దరూ కాదు.భారత క్రికెటర్లు బీసీసీఐ నుం�
ఛలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మిక మంధాన. ఈ అమ్మడి కెరీర్ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతూ పోతుంది. పాన్ ఇండియా సిన�
మరికొందరు భారత ఆటగాళ్లు కూడా స్వదేశానికి సఫారీలు.. మాల్దీవుల్లో ఆసీస్ బృందం న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడడంతో ఆటగాళ్లు క్రమంగా తమ ఇండ్లకు చేరుతున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్, ట
ముంబై: ఐపీఎల్ అర్ధంతరంగా ముగియడంతో అందులోని ప్లేయర్స్, ఇతర సిబ్బంది వారి వారి ఇళ్లకు వెళ్లడం చాలా కష్టంగా మారింది. ఆస్ట్రేలియా ప్లేయర్స్ కష్టాలైతే అన్నీ ఇన్నీ కావు. వారికి దేశంలోకి మే 15 వరకూ �
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఆల్రౌండ్ షోతో మెరిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన చెన్నై 69 పరుగుల తేడాతో సూపర్ వ
ముంబై: బ్యాటింగ్, కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ ఈ మూడు పాత్రలను అత్యుత్తమంగా నిర్వర్తించిన ఆటగాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఈ మూడు విభాగాల్లో రాణించి అగ�
రాంచీ: ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ తల్లి దేవకీ దేవి, తండ్రి పాన్ సింగ్లకు కరోనా సోకింది. దీంతో ఇద్దరినీ రాంచీలోని పల్స్ అనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం వీ�
రాజస్థాన్ రాయల్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్షోతో అదరగొట్టినచెన్నై సూపర్ కింగ్స్ 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సీజన్లో ధోనీసేనకు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్లో ఆ�
ముంబై: 40 ఏళ్ల వయసులో ఇంకా నేను బాగా ఆడతానని గ్యారెంటీ ఇవ్వలేను. ఫిట్గా ఉండటానికే ప్రయత్నిస్తాను.. ఇదీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ అన్న మాటలు. ఐపీఎల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స�
ముంబై: వాంఖడే మైదానంలో మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి మెరిసింది. సోమవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన చెన్నై సీజన్లో మరో అద్భుత విజ
ముంబై: రాజస్థాన్ రాయల్స్తో వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో బ్యాట్స్మన్ సమిష్టిగా రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఓ మాదిరి స్కోరు సాధించింది. డుప్లెసిస్(33: 17 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు), మొ�