ముంబై: ఐపీఎల్ అర్ధంతరంగా ముగియడంతో అందులోని ప్లేయర్స్, ఇతర సిబ్బంది వారి వారి ఇళ్లకు వెళ్లడం చాలా కష్టంగా మారింది. ఆస్ట్రేలియా ప్లేయర్స్ కష్టాలైతే అన్నీ ఇన్నీ కావు. వారికి దేశంలోకి మే 15 వరకూ �
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఆల్రౌండ్ షోతో మెరిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన చెన్నై 69 పరుగుల తేడాతో సూపర్ వ
ముంబై: బ్యాటింగ్, కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ ఈ మూడు పాత్రలను అత్యుత్తమంగా నిర్వర్తించిన ఆటగాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఈ మూడు విభాగాల్లో రాణించి అగ�
రాంచీ: ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ తల్లి దేవకీ దేవి, తండ్రి పాన్ సింగ్లకు కరోనా సోకింది. దీంతో ఇద్దరినీ రాంచీలోని పల్స్ అనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం వీ�
రాజస్థాన్ రాయల్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్షోతో అదరగొట్టినచెన్నై సూపర్ కింగ్స్ 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సీజన్లో ధోనీసేనకు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్లో ఆ�
ముంబై: 40 ఏళ్ల వయసులో ఇంకా నేను బాగా ఆడతానని గ్యారెంటీ ఇవ్వలేను. ఫిట్గా ఉండటానికే ప్రయత్నిస్తాను.. ఇదీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ అన్న మాటలు. ఐపీఎల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స�
ముంబై: వాంఖడే మైదానంలో మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి మెరిసింది. సోమవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన చెన్నై సీజన్లో మరో అద్భుత విజ
ముంబై: రాజస్థాన్ రాయల్స్తో వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో బ్యాట్స్మన్ సమిష్టిగా రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఓ మాదిరి స్కోరు సాధించింది. డుప్లెసిస్(33: 17 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు), మొ�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ముస్తాఫిజుర్ వేసిన నాలుగో ఓవర్లో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, సంజూ శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ మధ్య మరికాసేపట్లో వాంఖడే స్టేడియంలో బిగ్ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ�
చెన్నై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ క్రమంలో అతడు చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని వెనక్కి నెట్టాడు. స�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ బోణీ చేసింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా ధోనీ మరో అర�
ముంబై: ఐపీఎల్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న తన రెండో మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ. ఈ మ్యాచ్కు తొలి మ్యాచ్ ఆడిన టీమ్తోనే చెన్నై బ