ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు ధోనీ ఫినిషింగ్ టచ్ చెన్నైకి రెండో విజయం ఐపీఎల్ ప్రారంభమై దాదాపు నెలరోజులు కావొస్తున్నా.. సీజన్లో బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్కు మరో పరాజయం ఎద�
ప్రపంచ క్రికెట్కు హెలికాప్టర్ షాట్ను పరిచయం చేసింది మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన చాలా మంది ఆటగాళ్లు కూడా ఈ షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా రాయల�
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ను డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ వరుసగా ఓడిపోయింది. సీజన్ ప్రారంభానికి ముందే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. తన తర్వాత
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. రుతురాజ్ గైక్వాడ్ (1), రాబిన్ ఊతప్ప (13) స్వల్ప స్కోర్లకే వెనుతిరగడంతో.. భారం అంతా తర్వాత వచ్చే బ్యాటర్లపై పడింది. అయితే గత మ్యాచ�
మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్త కెప్టెన్ సారధ్యంలో కొత్త ప్రయాణం ప్రారంభించనుంది. మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం అవుతుందనగా.. ఆ జట్టు కెప్టెన్ �
రవీంద్ర జడేజా.. ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా ఈ పేరే ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్లో తన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ సారధ్య బాద్యతలను వదిలేసుకొని, తన వారసుడిగా జడ�
టీమిండియా మాజీ సారధి, గతేడాది ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరికొన్ని రోజుల్లో జరగబోయే ఐపీఎల్ 15వ ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు కెప్టెన
ఒకప్పుడు చివరి ఓవర్లో 30 పరుగులు కావాలన్నా.. క్రీజులో ధోనీ ఉంటే అదో ధైర్యం. ఎందుకంటే ప్రపంచ అత్యుత్తమ ఫినిషర్ అయిన ధోనీ.. ఎలాంటి పరిస్థితిలో అయినా జట్టును గెలిపిస్తాడనే నమ్మకం. ఐపీఎల్లో చెన్నై అభిమానులు కూ
ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టేసింది. ఈ నెల 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముంబై వెళ్లిన చెన్నై జట్టు సభ్యులు.. సూరత్లో ప్రాక్టీస్ చే�
ఐపీఎల్లో విఫలమైన సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ పేర్కొన్నాడు. ‘క్రికెట్ వదిలేయ్.. వెనక్కి వెళ్లి నీ తండ్రితో పాటు ఆటో నడుపుకో’అనే విమర్శలు వచ్చాయని సిరాజ్ గుర్తు �