గుజరాత్ టైటన్స్ చేతిలో పరాజయం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ ఆడేందుకు సన్రైజర్స్ సిద్ధమైంది. రవీంద్ర జడేజా నుంచి జట్టు పగ్గాలు తిరిగి తీసుకున్న ధోనీ నాయకత్వంలో.. చెన్నై తమ రాత మార్చుకోవాలని పట్ట
స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత ప్రదర్శన మెరుగు పర్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యానికి వివరించాడు.
ఈ ఐపీఎల్లో పూర్ ఫామ్లో ఉన్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో లీగ్ను ఆరంభించిన చెన్నై.. వరుస ఓటములతో అవమానాలు మూటగట్టుకుంది. లీగ్ ప్రారంభానికి మందే జట్టు కెప్టెన్సీని జడేజా�
దేశంలోని వివిధ రాష్ర్టాల్లో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా నెలకొంది. ఒకవైపు ఎండలు రోజురోజుకు ఎక్కువవుతుండటం, మరోవైపు బొగ్గు నిల్వలు అంతకంతకు తగ్గిపోవడం విద్యుత్ ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తున్నది. జార్ఖ�
ముంబై: ముంబైతో జరిగిన మ్యాచ్లో ధోనీ తన ఫినిషింగ్ టచ్తో ఐపీఎల్కు కొత్త కిక్ తెచ్చాడు. చివరి 4 బంతుల్లో 16 రన్స్ చేసి అందర్నీ స్టన్ చేశాడు. చివరి ఓవర్లో మూడో బంతికి సిక్సర్, నాలుగో బంతికి ఫోర్, అ
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన బ్యాట్ పవర్ ఏంటో మరోసారి చూపించాడు. గురువారం ముంబైతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ధోనీ చివరి ఓవర్లో 16 రన్స్ చేసి చెన్నై జట్టుకు అద్భుత విజయా�
ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు ధోనీ ఫినిషింగ్ టచ్ చెన్నైకి రెండో విజయం ఐపీఎల్ ప్రారంభమై దాదాపు నెలరోజులు కావొస్తున్నా.. సీజన్లో బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్కు మరో పరాజయం ఎద�
ప్రపంచ క్రికెట్కు హెలికాప్టర్ షాట్ను పరిచయం చేసింది మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన చాలా మంది ఆటగాళ్లు కూడా ఈ షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా రాయల�
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ను డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ వరుసగా ఓడిపోయింది. సీజన్ ప్రారంభానికి ముందే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. తన తర్వాత
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. రుతురాజ్ గైక్వాడ్ (1), రాబిన్ ఊతప్ప (13) స్వల్ప స్కోర్లకే వెనుతిరగడంతో.. భారం అంతా తర్వాత వచ్చే బ్యాటర్లపై పడింది. అయితే గత మ్యాచ�
మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్త కెప్టెన్ సారధ్యంలో కొత్త ప్రయాణం ప్రారంభించనుంది. మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం అవుతుందనగా.. ఆ జట్టు కెప్టెన్ �
రవీంద్ర జడేజా.. ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా ఈ పేరే ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్లో తన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ సారధ్య బాద్యతలను వదిలేసుకొని, తన వారసుడిగా జడ�