MS Dhoni:స్కూల్కు వెళ్తున్న సమయంలో తాను ఓ యావరేజ్ స్టూడెంట్ని అని మాజీ టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపారు. ఓ స్కూల్లో ఈవెంట్లో పాల్గొన్న అతన్ని విద్యార్థులు ప్రశ్నించగా అతను ఈ సమాధానం ఇ
MS Dhoni | ఇటీవలి కాలంలో టీమిండియా ఆడిన మ్యాచుల్లో ఒత్తిడి పెరిగినప్పుడు రోహిత్ శర్మ ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. క్యాచులు మిస్ చేసిన ఫీల్డర్లను తిడుతూ.. బౌలర్లపై విసుగు ప్రదర్శిస్తూ కనిపిస్తున్నాడు.
వన్డే కెప్టెన్సీ నుంచి వివాదాస్పదంగా తొలగించిన తర్వాత.. సఫారీలతో జరిగిన టెస్టు సిరీస్లో కూడా కోహ్లీ తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. రెండో టెస్టులో కేఎల్ రాహుల్ సారధ్యంలో జట్టు ఓటమితో.. మూడో మ్యాచ్లో �
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఒకటి. ఈ జట్టుకు భారత మాజీ సారధి, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో తను క�
ఆగస్టు 15.. భారత స్వాతంత్ర్య దినోత్సవమే కాదు. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన ఎం.ఎస్ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రోజు కూడా. 2020లో సరిగ్గా ఇదే రోజున ధోనీ తన అంతర్జాతీయ క్రికెట�
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తాజాగా దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది నుంచి జరుగబోయే సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ (CSA T20)లో సైతం పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిం�
వెస్టిండీస్తో రెండో వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. రెండో మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో 205/5తో నిలిచిన జట్టును యువ ఆల్రౌండర్ అక్షర్ పటేల�
వెస్టిండీస్తో ఆదివారం ముగిసిన రెండో వన్డేలో తన వీరోచిత ఆటతో భారత్కు విజయాన్ని అందించాడు ఆలౌరౌండర్ అక్షర్ పటేల్. ఈ ఎడం చేతి వాటం బ్యాటర్ 35 బంతుల్లోనే 64 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతడి మ్యాచ్ విన్న
ఇంగ్లండ్-ఇండియా మధ్య గురువారం లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో వన్డే మ్యాచ్ అరుదైన కలయికలకు వేదికైంది. వేలాది అభిమానులతో పాటు పలువురు భారత మాజీ క్రికెటర్లు కూడా లార్డ్స్ లో మ్యాచ్ వీక్షించడానికి వచ్చారు.
ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అదరగొడుతున్నాడు. ఐదు కీలక వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చిన అతను.. జడేజా అండగా రెచ్చిపోయి ఆడాడు. ఈ క్రమంలోనే �
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా పేరొందిన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ. అతని సారధ్యంలో భారత జట్టు ఎన్నో మరపురాని విజయాలు అందుకుంది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ కూడా గెలుచుకుంది. ధ
ప్రపంచ క్రికెట్లో మోడర్న్ గ్రేట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండే ఆటగాడు విరాట్ కోహ్లీ. అయితే అతనికి ధోనీ వంటి మెంటార్ దొరకడం వల్లనే అది సాధ్యమైందని పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ అన్నాడు. 19 ఏళ్ల వయసు�
ప్రస్తుతం భారత జట్టులో హాట్ టాపిక్గా మారిన ఆటగాడు దినేష్ కార్తీక్. ఈ వెటరన్ ఆటగాడు ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ సందర్భంగా బీసీసీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ