ఆగస్టు 15.. భారత స్వాతంత్ర్య దినోత్సవమే కాదు. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన ఎం.ఎస్ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రోజు కూడా. 2020లో సరిగ్గా ఇదే రోజున ధోనీ తన అంతర్జాతీయ క్రికెట�
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తాజాగా దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది నుంచి జరుగబోయే సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ (CSA T20)లో సైతం పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిం�
వెస్టిండీస్తో రెండో వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. రెండో మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో 205/5తో నిలిచిన జట్టును యువ ఆల్రౌండర్ అక్షర్ పటేల�
వెస్టిండీస్తో ఆదివారం ముగిసిన రెండో వన్డేలో తన వీరోచిత ఆటతో భారత్కు విజయాన్ని అందించాడు ఆలౌరౌండర్ అక్షర్ పటేల్. ఈ ఎడం చేతి వాటం బ్యాటర్ 35 బంతుల్లోనే 64 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతడి మ్యాచ్ విన్న
ఇంగ్లండ్-ఇండియా మధ్య గురువారం లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో వన్డే మ్యాచ్ అరుదైన కలయికలకు వేదికైంది. వేలాది అభిమానులతో పాటు పలువురు భారత మాజీ క్రికెటర్లు కూడా లార్డ్స్ లో మ్యాచ్ వీక్షించడానికి వచ్చారు.
ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అదరగొడుతున్నాడు. ఐదు కీలక వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చిన అతను.. జడేజా అండగా రెచ్చిపోయి ఆడాడు. ఈ క్రమంలోనే �
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా పేరొందిన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ. అతని సారధ్యంలో భారత జట్టు ఎన్నో మరపురాని విజయాలు అందుకుంది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ కూడా గెలుచుకుంది. ధ
ప్రపంచ క్రికెట్లో మోడర్న్ గ్రేట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండే ఆటగాడు విరాట్ కోహ్లీ. అయితే అతనికి ధోనీ వంటి మెంటార్ దొరకడం వల్లనే అది సాధ్యమైందని పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ అన్నాడు. 19 ఏళ్ల వయసు�
ప్రస్తుతం భారత జట్టులో హాట్ టాపిక్గా మారిన ఆటగాడు దినేష్ కార్తీక్. ఈ వెటరన్ ఆటగాడు ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ సందర్భంగా బీసీసీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ
భారత జట్టులో ఎందరో సూపర్ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా ధోనీ హయాంలో భారత క్రికెట్కు అత్యద్భుతమైన ఆటగాళ్లు లభించారనే చెప్పాలి. కోహ్లీ, రోహిత్, జడేజా, అశ్విన్ వంటి వారు అంత సక్సెస్ అవడంలో ధోనీ పాత్ర చాల�
టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ ఉంటాడా? అనే విషయంపై ప్రస్తుతం చాలా చర్చ జరుగుతోంది. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన దినేష్ కార్తీక్.. భారత జట్టులో పునరాగమనం చేశాడు. సౌతాఫ్రికాతో జర�
టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోని పై బీహార్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. చెక్ బౌన్స్ అయిన కేసులో ధోని పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఓ ఎ
రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సారధి ఎంఎస్ ధోనీ టాస్ గెలిచాడు. బ్రబోర్న్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేయాలని ధోనీ నిర్ణయించుకున్నాడు. అలాగే తమ జట్టు�
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన ఆ జట్టు.. లీగ్ ప్రారంభానికి ముందే కెప్టెన్ను మార్చింది. ధోనీ న�
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ప్రస్తుతం ఐపీఎల్ టీం చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రేజీ స్టార్ క్రికెటర్ ఇపుడు తమిళ ప్రజలతో తన బాండింగ్ను మరింత స్ట్ర�