ఇంగ్లండ్-ఇండియా మధ్య గురువారం లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో వన్డే మ్యాచ్ అరుదైన కలయికలకు వేదికైంది. వేలాది అభిమానులతో పాటు పలువురు భారత మాజీ క్రికెటర్లు కూడా లార్డ్స్ లో మ్యాచ్ వీక్షించడానికి వచ్చారు.
ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అదరగొడుతున్నాడు. ఐదు కీలక వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చిన అతను.. జడేజా అండగా రెచ్చిపోయి ఆడాడు. ఈ క్రమంలోనే �
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా పేరొందిన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ. అతని సారధ్యంలో భారత జట్టు ఎన్నో మరపురాని విజయాలు అందుకుంది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ కూడా గెలుచుకుంది. ధ
ప్రపంచ క్రికెట్లో మోడర్న్ గ్రేట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండే ఆటగాడు విరాట్ కోహ్లీ. అయితే అతనికి ధోనీ వంటి మెంటార్ దొరకడం వల్లనే అది సాధ్యమైందని పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ అన్నాడు. 19 ఏళ్ల వయసు�
ప్రస్తుతం భారత జట్టులో హాట్ టాపిక్గా మారిన ఆటగాడు దినేష్ కార్తీక్. ఈ వెటరన్ ఆటగాడు ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ సందర్భంగా బీసీసీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ
భారత జట్టులో ఎందరో సూపర్ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా ధోనీ హయాంలో భారత క్రికెట్కు అత్యద్భుతమైన ఆటగాళ్లు లభించారనే చెప్పాలి. కోహ్లీ, రోహిత్, జడేజా, అశ్విన్ వంటి వారు అంత సక్సెస్ అవడంలో ధోనీ పాత్ర చాల�
టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ ఉంటాడా? అనే విషయంపై ప్రస్తుతం చాలా చర్చ జరుగుతోంది. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన దినేష్ కార్తీక్.. భారత జట్టులో పునరాగమనం చేశాడు. సౌతాఫ్రికాతో జర�
టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోని పై బీహార్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. చెక్ బౌన్స్ అయిన కేసులో ధోని పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఓ ఎ
రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సారధి ఎంఎస్ ధోనీ టాస్ గెలిచాడు. బ్రబోర్న్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేయాలని ధోనీ నిర్ణయించుకున్నాడు. అలాగే తమ జట్టు�
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన ఆ జట్టు.. లీగ్ ప్రారంభానికి ముందే కెప్టెన్ను మార్చింది. ధోనీ న�
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ప్రస్తుతం ఐపీఎల్ టీం చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రేజీ స్టార్ క్రికెటర్ ఇపుడు తమిళ ప్రజలతో తన బాండింగ్ను మరింత స్ట్ర�
చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచింది. అనంతరం తాము ఫీల్డింగ్ ఎంచుకుంటున్నట్లు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అలాగే తమ జట్టులో బర్త్డే బాయ్ కీరన్ పొలార�
ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా బాధ్యతలు అందుకున్న రవీంద్ర జడేజా.. కెప్టెన్గా పూర్తిగా విఫలమయ్యాడు. వరుస ఓటములతో అభిమానులను నిరాశ పరిచాడు. అయితే కొన్ని రోజుల �
చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా మళ్లీ బాధ్యతలు చేపట్టిన కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ.. చెన్నైకు ఢిల్లీపై అద్భుతమైన విజయాన్ని సాధించిపెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 91 పరుగుల తేడాతో ఘనవి�
చెన్నై సూపర్ కింగ్స్తో తల పడేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమైంది. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీనిలో టాస్ గెలిచిన ఢిల్లీ సారధి రిషభ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అలాగే తమ జట�