టీఆర్ఎస్ నేతను నరికి చంపిన ప్రత్యర్థులు అట్టుడికిన ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి కృష్ణయ్య మృతదేహానికి తుమ్మల నివాళి కుటుంబాన్ని ఓదార్చిన మాజీ మంత్రి ఖమ్మం, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్�
బర్త్డే సందర్భంగా అందజేసిన ఎంపీటీసీ గరిడేపల్లి, ఫిబ్రవరి 15 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని విరాళాలు అందజేస
ఇద్దరు అన్నదమ్ములు మృతి ఆదిలాబాద్ జిల్లా గుండాలలో ఘటన ఇచ్చోడ, అక్టోబర్ 27: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు హతమయ్యారు. ఎంపీటీసీ, సర్పంచ్ మధ్య నెలకొన్న వివాదం వల్
హాజీపూర్ : ప్రజల చే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు సరైన గౌరవం దక్కడం లేదని స్వయాన నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండలిలో చేసిన ప్రసంగానికి బుద్దిపల్లి గ్రామ పంచాయతీ స్పందించింది. పంచాయతీ పా
మధిర: రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ వేతనం 30 శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేయడం పట్ల మధిర ఎంపీపీ మెండెం లలిత హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా ప
అధికారుల సమక్షంలో దాడి..గ్రామంలో పోలీస్ పికెటింగ్ భైంసాటౌన్ : సమస్యలపై నిలదీసినందుకు ఇటీవల గ్రామస్తుడిపై దాడి చేసిన సర్పంచ్ ఘటన మరవకముందే నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగాం(బీ) గ్రామంలో సర్పంచ్పై ద
కుప్పంలో చరిత్ర తిరగరాసిన అశ్విని | కుప్పం నియోజకవర్గంలో 23 ఏళ్ల అమ్మాయి చరిత్రను తిరగరాసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు కంచుకోగా ఉన్న కుప్పంలో 1989 నుంచి టీడీపీ మినహా మరో పార్టీ ఎంపీపీ,
ఏపీలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు.
ఖైరతాబాద్: మండల పరిషత్లకు కేటాయించిన రూ.500 కోట్ల నిధుల విడుదల కోసం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడీల కుమార్ గౌడ్ కోరారు. సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్ర
ఎంపీటీసీ | హైదరాబాద్లోని ఔటర్ రింగ్రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీటీసీ దంపతులు మృతిచెందారు. జిల్లాలోని తిప్పర్తి మండలం తానేదార్పల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు దొంతం క�
మా సమస్యలను సీఎం కేసీఆరే పరిష్కరిస్తారుఎంపీటీసీల సంఘం రాష్ట్రఅధ్యక్షుడు కుమార్గౌడ్హన్మకొండ, జూలై 31: హుజూరాబాద్ ఉపఎన్నికలోతమ సంఘం తరఫున ఎవరూ పోటీ చేయట్లేదని తెలంగాణ ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడ