మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించగా, ప్రభుత్వం వచ్చే (సెప్టెంబర్) నెలాఖరులోగా చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
తమ వాడకు ఓట్ల కోసం ఎవ్వరు రావద్దంటూ.. పాలకుర్తి మండలం (Palakurthi) రామారావుపల్లెలో వినూత్నంగా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. సర్పంచ్ అభ్యర్థులు, ఎంపీటీసీ అభ్యర్థులు, జడ్పీటీసీ అభ్యర్థులెవరూ తమ వాడకు రావద్దని అ�
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ప్రభుత్వం ఈ ప్రక్రియను ముమ్మరం చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగానే బుధవారం ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మరింత ఊపందుకున్నది. ఎన్నికలు నిర్వహించడం కోసం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీచేసింద�
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల లెక్క తేలింది. గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్య కూడా బయటకొచ్చింది. గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఒక జిల్లా పరిషత్ (జడ్పీ) స్థానం తగ్గిపోయింది.
హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నిర్వహణకు రంగం సిద్ధమైందని చెప్పాలి. గత రెండు మూడు రోజుల క్రితం హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి వెంటనే మూడు నెలల లోపు స్థానిక సంస్థలే ఎన్నికల�
తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కుంట య్య మృతి తీరని లోటు అని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. నాలుగు రోజుల క్రితం కుంటయ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
మండలంలోని రేకొండ మాజీ ఎంపీటీసీ చాడ శోభ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా, వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం పరామర్శించారు. చాడ శోభ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Siricilla | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 02: తంగళ్లపల్లి మండలంలోని మాజీ ప్రజా ప్రతినిధులు బస్వాపూర్ ఆర్థిక సాయం అందజేసి మరోసారి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.
ప్రభుత్వ నిర్ణయాలతో రంగారెడ్డి జిల్లా స్వరూపం రోజురోజుకూ మారుతున్నది. జిల్లాలో జరుగుతున్న సమీకరణలతో రాజకీయ నిరుద్యోగుల సంఖ్య పెరుగనుంది. ఓ వైపు మున్సిపాలిటీల పెంపు కారణంగా ఎంపీటీసీలు, సర్పంచ్ల సంఖ్య
స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) ముందుగా పంచాయతీలకా లేదా పరిషత్లకు నిర్వహిస్తారా అనే ఉత్కంఠకు తెరపడటంలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ముందుగా పంచాయతీ ఎన్ని
క వైపు పంచాయతీ.. మరో వైపు మండల పరిషత్ ఎన్నికలకు కసరత్తు (Panchayati Elections) జరుగుతున్న కొత్తగూడెం జిల్లాలోని ఆ ఏడు పంచాయతీల లెక్క ఎటూ తేలడం లేదు. కొత్తగూడెం కార్పొరేషన్ కావడం అందులో సుజాత నగర్ మండలంలోని ఏడు పంచాయతీల�
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ జిల్లాలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా భద్రాచలం మండల పరిషత్గా ఆవిర్భవించడంతో ముఖచిత్రం మారిపోయింది. ప�