క వైపు పంచాయతీ.. మరో వైపు మండల పరిషత్ ఎన్నికలకు కసరత్తు (Panchayati Elections) జరుగుతున్న కొత్తగూడెం జిల్లాలోని ఆ ఏడు పంచాయతీల లెక్క ఎటూ తేలడం లేదు. కొత్తగూడెం కార్పొరేషన్ కావడం అందులో సుజాత నగర్ మండలంలోని ఏడు పంచాయతీల�
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ జిల్లాలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా భద్రాచలం మండల పరిషత్గా ఆవిర్భవించడంతో ముఖచిత్రం మారిపోయింది. ప�
జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం ముగిసినా.. నేటికీ జీతాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గౌరవ వేతనాలు చెల్లించండి మహాప్రభో అంటూ స్థానిక సంస్థల తాజా మాజీ ప్రజాప్రతినిధులు వేడుకుంటున్నారు. ఈనెల 4వ తేదీ న�
పదవీకాలం ముగిసినా ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం అందడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలు గౌరవ వేతనం అందుకోకుండానే పదవీకాలం ముగిసిపోయింది.
స్థానిక సంస్థల తాజా మాజీ ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం చెల్లింపుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నెలనెలా ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు సకాలంలో ఇవ్వలేదు.
పెండింగ్ బిల్లులతోపాటు ఆరు నెలల గౌరవ వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం మెండోరా ఎంపీటీసీ సభ్యురాలు లావణ్య సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమకు గౌరవ వేతనాలు కూడా చెల్లించడంలేదని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గౌరవ వేతనాల చెల్లింపులు బంద్ అయ్యాయ�
Harish Rao | రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేశారు.. ప్రతీకారం, పగ మీద దృష్టి పెట్టారని కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Harish Rao | ప్రజా జీవితంలో పదవికి విరమణ ఉంటుంది.. కానీ ప్రజాసేవకు విరమణ ఉండదు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. నాయకుడు అనే వాడు నిత్యం ప్రజల్లోనే ఉండాలని ఆయన సూచ�
రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల పాలకవర్గాలు ఖాళీ కానున్నాయి. బుధ, గురువారాలతో పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్లకు స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది.
తెలంగాణకు జీవధార అయిన మేడిగడ్డ బరాజ్ను వెంటనే పునరుద్ధరించి, సాగుకు నీరందించాలని బీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జడ్పీ సర్వ �