మండలంలోని చౌ డూర్ గ్రామ శివారులో ఇటీవల ప్రారంభించిన క్రషర్ మిషన్ పనులకు అనుమతి కోసం ఎన్వోసీ తీసుకునేందుకు ఏకంగా తన సంతకాన్నే ఫోర్జరీ చే శారని చౌడూర్ ఎంపీటీసీ గోపీకృష్ణ ఆరోపించారు.
ఎంపీటీసీ నుంచి శాసనసభాధిపతి వరకు ఎదిగిన స్పీకర్ ప్రసాద్ కుమార్ రాజకీయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.
MLA Padmadevender Reddy | : దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోనే అమలు అవుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. నిజాంపేట మండలం వెంకటాపూర్(�
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలో సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన గిరిజన తండాలు, గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చింది.
చారిత్రాత్మక నిలయమైన ఖిల్లా రామాలయ బ్రహ్మోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సోమవారం ఆహ్వానపత్రికను అందజేశారు.
రైతులు సొంత డబ్బులతో టేకు మొక్కలు తెచ్చుకుంటే ఉ పాధి హామీ లెక్కల్లో ఎలా రాస్తారని ఏపీవో సత్యప్రకాశ్పై ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మండిపడ్డారు. మండలకేంద్రంలో ఎంపీపీ శ్యామలమ్మ అధ్యక్షతన మండల పర�
మాతాశిశు సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. తల్లీబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, కార్పొరేట్ను తలదన్నేలా దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. అనుభవజ్ఞులైన వైద్యులతో సేవల�
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోవర్ట్ అని, కాంగ్రెస్లో ఉంటూ పార్టీకి ద్రోహం తలపెడుతున్న ఆయనను తక్షణమే బహిష్కరించాలని నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు, పార్టీ
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు జో రందుకొన్నాయి. వారం క్రితం టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన గట్టుప్పల్ ఎంపీటీసీ సభ్యురాలు అవ్వారు గీతాశ్రీనివాస్ మం�