Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మరో చీలిక ఎదుర్కోనున్నట్లు కనిపిస్తున్నది. ఆయన పార్టీకి చెందిన కొందరు ఎంపీలు బీజేపీ నేతలతో సమావేశం కావడం అనుమానాలకు తావిస్తున్నది.
3 AAP MPs Remain | ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీలు రెండుగా చీలిపోయారు. మొత్తం పది మంది ఎంపీల్లో ఏడుగురు సభ్యులు బీజేపీలో చేరుతున్నారు. దీంతో కేవలం ముగ్గురు �
Two MPs don't take salary | సాధారణంగా తమ జీతాలు, ప్రోత్సాహకాలను పెంచుకునే విషయంలో పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులు కలిసి ముందుకు వస్తారు. అయితే నయా పైసా జీతం కూడా తీసుకోని సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుత లోక్సభలో ఇద్
Pakistan Speaker waves lost cash | పాకిస్థాన్ పార్లమెంట్లో ఇటీవల వింత సంఘటనలు జరుగుతున్నాయి. ఆ దేశ జాతీయ అసెంబ్లీలోకి గాడిద ప్రవేశించి కలకలం రేపింది. తాజాగా సభలోని నేలపై పడిన డబ్బు ఎవరిదని స్పీకర్ అడిగారు. తమదే అంటూ 12 మంది �
మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ 120 మంది ఇండియా కూటమి ఎంపీలు మంగళవారం లోక్సభ స్పీకర్కు నోటీస్ సమర్పించారు.
Parliament's Winter Session | పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా లైవ్ టీవీ స్క్రీన్లో కనిపించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నించారు. ప్రసంగించే ఎంపీల వెనుక ఉన్న సీట్లలోకి వారు మారారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై
పార్లమెంట్ సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం ప్రశ్నోత్తరాల సమయంలో జవాబులు ఇవ్వడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. కాని, ఇటీవలి కాలంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆ సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చినట్లు కనపడ�
అతి భారీ సంస్థల కోసం మినిమం పబ్లిక్ ఆఫర్ (ఎంపీవో) పరిమాణంపైనున్న నిబంధనల్ని సడలించాలని సోమవారం క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ప్రతిపాదించింది. అలాగే మినిమం పబ్లిక్ షేర్హోల్డింగ్ (ఎంపీఎస
పార్లమెంటు సభ్యుల జీతాలు 24 శాతం పెరిగాయి. ఈ పెరుగుదల 2023 ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది. వ్యయ ద్రవ్యోల్బణ సూచీ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో తెలిపింది.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు పదవీ గండం తప్పేలా లేదు. గత వారం తన మిత్రపక్ష పార్టీల నుంచి తిరస్కరణతో పాటు ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామాతో చిక్కుల్లో పడ్డ ట్రుడో ఇప్పుడు సొంత పార్టీ ఎంపీల ను�
జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారం లోక్సభలో ఓటింగ్ జరిగిన సమయంలో దాదాపు 20 మంది పార్టీ ఎంపీలు హాజరు కాకపోవడంపై బీజేపీ ఆరాతీస్తోంది.