దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని బుధవారం ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాను కలిసి అందజేశారు.
Kotha Prabhakar Reddy | రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేక నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. దుబ్బాక నుంచి గెలుస్తాననే భయంతోనే దాడి జరిగిందని దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy) అన్నారు. ఆదివారం
బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకకు వస్తున్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉండగా దుబ్బాకలో జరిగే ప్రజ�
గులాబీ జెండా నీడలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే ప్రయోజనం లేదని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి కుమారుడు
బీఆర్ఎస్ అభ్యర్థులు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఏకాదశి మంచి రోజు కావడంతో గురువారం 109 మంది నామినేషన్లు వేశా రు. అభ్యర్థులు ఉదయాన్నే దేవాలయాల్లో పూజలు చేశారు.
బీఆర్ఎస్ దుబ్బా క ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ దుబ్బాక మండల ఎన్నికల పరిశీలకుడు ఎల్లు రవీందర్రెడ్డి, దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలతాక
పనిచేసి దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి అండగా ఉండి, భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం చేగుంట మండలంలోని వ�
కత్తిదాడికి గురై యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు బుధవారం పరామర్శిం�
CP Swetha | మెదక్ ఎంపీ, దుబ్బాక నియోజవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy)పై కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర�
గటానిఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందుతుడు గటాని రాజు సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పోలీసు బందోబస్తు నడుమ, ఆర్ఐసీయూ వార్డులోని వైద్యుల పర్యవేక్ష�
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి సౌమ్యుడు, మృదుస్వభావి అని పేరుంది. ప్రజల మధ్య ఉండే నాయకుడని ఆయనకు గుర్తింపు ఉంది. అలాంటి మంచి మనిషిపైన హత్యాయత్నం జరగడం దుబ్బాక నియోజకవర్
గ్రామాల్లో గులాబీ జాతర సాగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి మంగళవారం ఎమ్మెల్యే మదన్రెడ్డి, అసంఘటిత కార్మిక సంక్షేమ సంఘం చైర్మన్ ఉమ్మన్నగారి దేవేందర్రెడ్డితో కలిసి మాసాయిపేట మండల ప
కత్తి పోటుకు గురైన ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఈ ఘటనను ఆయా పార్టీల నాయకులు ఖండిచాల్సింది పోయి �