శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికే పట్టం కట్టారు. ఆదివారం శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దుబ్బాక నియోజకవర్గంలో ప్రభాకర్రెడ్డి ఘన విజయం సాధించారు. తొలి�
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం కేసీఆర్ దంపతులు తమ ఓటు హక్కును సిద్దిపేట రూరల్ మండలం చింతమడక ఉపయోగించుకున్నారు.
“దుబ్బాక నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ఆశేష ప్రజలకు నమస్కారాలు.పుట్టిన గడ్డ, చదువుకున్న గడ్డ కంటే గొప్పది ఏదీ ఉండదని చెప్పి చరిత్రలో చెప్పారు. తాను దుబ్బాకలోనే ఉన్నత పాఠశాల విద్య అంతా చదువుకున్న�
నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుండగుడి చేతిలో కత్తి పోటుకు గురై దవాఖానాలో చికిత్స పొం�
నిరంతరం ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్ను ఆదరించాలని పార్టీ దుబ్బాక మండల పరిశీలకుడు ఎల్లు రవీందర్రెడ్డి, దుబ్బాక జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి కోరారు. మంగళవారం దుబ్బాక మండలం బల్వంతాపూర్
ఉద్యమాల పురిటి గడ్డ దుబ్బాక.. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట.. సీఎం కేసీఆర్ విద్యనభ్యసించిన నేల. ఎందరికో రాజకీయ ప్రస్థానాన్ని అందించిన చైతన్య వేదిక. దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బలమైన క్యాడర్ ఉంది. �
త్వరలో మీ ముందుకు వస్తా.. మీరు ఎక్కడా, ఎవ్వరూ టెన్షన్ పడొద్దు.. భగవంతుడి దయతో ప్రాణాపాయం తప్పిందని బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు.
మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై గత నెల 30వ తేదీన హత్యాయత్నం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ�
సీఎం కేసీఆర్ నేతృత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేండ్లలో తెలంగాణలో ఊహించని రీతిలో అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. పచ్చని తెలంగాణలో కాంగ్రెస్ రక్త చరిత్ర కు తెరలేప�
Kotha Prabhakar Reddy | విపక్షాలకు, తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. అనేక సార్లు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతల, ముఖ్యంగా కాంగ్రెస్ రేవంత్రెడ్డి, బీజేపీ నేతలు బండి సంజయ్, అర్వింద్
Kotha Prabhakar Reddy | ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి హత్యారాజకీయాలకు ఒడిగడుతున్న కాంగ్రెస్.. దాన్నుంచి తప్పించుకోవడానికి ఫేక్ ప్రచారానికి తెగబడింది. కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్త అన�
CM KCR | ఎన్నికల్లో గెలవడం చేతకాక కత్తులతో దాడులు చేస్తారా?.. మాకు తిక్కరేగితే దుమ్ము దుమ్ము చేస్తం అని ప్రతిపక్షాలను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం దురదృష్టకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, నిందితులపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. దాడి విషయాన్ని తెలుసుకున్న ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.