తెలంగాణలో సంపద పెంచి, పేదలకు పంచడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు 60 ఏండ్ల పాలనలో కులవృత్తులను పూర్తిగా నిర్వీర్యం చేశాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత �
మండలంలోని చిన్నగొట్టిముక్ల పంచాయతీలో అటవీప్రాంతంలో స్వయంభుగా వెలిసిన ప్రసిద్ధ్ద పుణ్యక్షేత్రం చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయం శనివారం జనసంద్రంగా మారింది. శ్రావణమాసం చివరి శనివారం సందర్భంగా భక్త�
మొగులుకు మొఖం పెట్టే రోజులు పోయాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. వర్గల్ మండలం సింగాయిపల్లి వద్ద మంగళవారం రామాయంపేట కెనాల్కు గోదావరి జలాలను మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎఫ్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మెతుకు సీమ గడ్డపై సీఎం కేసీఆర్ ‘ప్రగతి శంఖారావం’ పూరించారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో మెదక్ పట్టణం గులాబీమయమైంది.
స్వరాష్ట్రంలో మన ప్రగతికి తార్కాణం కలెక్టరేట్ సముదాయమని, కొన్ని రాష్ర్టాల సచివాలయాల కంటే మన కలెక్టరేట్లే పెద్దవని ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్రావు అన్నారు. మెదక్ జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మ
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మెదక్ పర్యటనకు వెళ్తూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల వద్ద ఆగారు.
రాజకీయాల్లోకి యువత, కొత్తవారు రావాలని సీఎం కేసీఆర్ తరచూ చెప్తుంటారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ఎంతోమంది కొత్తవారికి రాజకీయాల్లో అవకాశం కల్పించారు.
డబుల్ ఇంజిన్ సరార్ అని చెప్పుకునే బీజేపీ రాష్ర్టాల్లో భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయని, అనేక సమస్యలతో దేశం అస్తవ్యస్తంగా మారిందని బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వడియారం రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ పథకంలో చేర్చాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా జనం మెచ్చిన నాయకుడిగా నిలిచిపోతున్నారని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. జిల్లాలో మంత్రి జన్�
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, బీఆర్ఎస్ హయాంలో అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక మండల�
రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంటే.. జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీలు రైతుల జీవితాలతో చలగాటమడుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రె
దళితుల సముద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం ఒక విప్లవం అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా ల
దుబ్బాక నియోజకవర్గ ప్రజలే నా బలం, బలగమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నా రు. గురువారం దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో 11 గ్రామలకు చెందిన పార్టీ నాయకులు, కార్
పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండి పార్టీని భారీ మోజార్టీతో గెలిపించుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే దుబ్బాకలో అనేక అభివృద్ధి జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ చ