“బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తూ పథకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఎదగడంలో కార్యకర్తలు కీలక భూమిక పోషించా
బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి దివ్యాంగులకు చేయూతనిచ్చారు. సొంత డబ్బులతో వారి కోసం ప్రత్యేకంగా త్రీవీలర్ స్కూటీలు కొనుగోలు చేసి అందజేశారు. దుబ్బాక నియోజకవర�
రాష్ట్రంలో ఈ నెలాఖరులో రెండో విడత గొర్రెల పంపిణీ చేపడతామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. తెలంగాణలో ఎవరూ ఊహించని స్థాయిలో గొల్ల కురుమలు, మత్స్యకారుల అభివృద్ధి జరుగుతున్నదని ప�
రోడ్ల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని గజ్వేల్ రహదారిలోని జీవికా పరిశ్రమ వద్ద ఏర్పడిన గుంతలు, ఇబ్రహీంపూర�
జేపీసీ వేయాలి లేదంటే సీజేఐతో విచారణ చేపట్టాలి దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రతిష్ఠను దిగజార్చిన అదానీ గ్రూప్పై సమగ్ర విచారణ చేయాలి. ఈ ఆర్థిక సంక్షోభంపై జాయింట్ పా
దేశంలో పదేపదే ఎన్నికల నిర్వహణతో ఆర్థిక, మానవ వనరుల దుర్వినియోగం జరుగుతున్నదని, వీటిని అరికట్టేందుకు ఒకేసారి ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా మారాయని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సంక్షేమ పథక�