తెలంగాణలో బీజేపీ హత్య రాజకీయాలు చేస్తున్నదని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, విప్ పాడి కౌశిక్రెడ్డి మండిపడ్డారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిం
ఉద్యమాల గడ్డ దుబ్బాకలో ఎగిరేది గులాబీ జెండానే అని బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో ఉద్యమకారులు త్యాగాలు చేశారని, పోలీసు కేసులు, జైలు జీవితాల
తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలో ఇతర పార్టీల నాయకులు చేరుతున్నట్లు ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుబ్బాక బీఆర్ఎస్ క్యాంప్ కా�
అభివృద్ధి, సంక్షేమ పాలన చేసిన బీఆర్ఎస్ వైపే అన్నివర్గాల ప్రజలు ఉన్నారని బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం చేగుంట మండలం కర్నాల్పల్లిలో వివిధ పార్టీల నుంచి
సొసైటీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్లో ఎంపీ నిధులతో నిర్మించిన సొసైటీ మొదటి అంతస్తు భవనాన్ని సొసైట�
బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే మహిళా సంఘాల అభివృద్ధి జరుగుతున్నదని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన నార్సింగిలోని ఐకేపీ కార్యాలయంలో పైఅంతస్తు నిర్మాణానికి �
సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎన్నో రకల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మతలతో పాటు అన్ని కులాలకు సమూచిత గౌరవం కల్పించింది. సమైక్యంధ్ర ప్రభ�
వచ్చే ఎన్నికల్లో దుబ్బాకలో ఎగిరేది గులాబీ జెండేనని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మండల కేం ద్రంలో 1070 మంది యువకులకు మంగళవారం లెర్నింగ్ లైసెన్స్లను ఆయన పంపిణీ చేశారు.
సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు ప్యాసింజర్ రైలు ప్రారంభించడంతోపాటు, తిరుపతి, బెంగళూరు పట్టణాలకు రైళ్లు ప్రారంభించాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి శుక్రవారం న్యూఢిల్లీలో రై�
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్లతో ప్రచారం చేస్తుందని, వారి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ జా
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో భక్తిభావన పెరిగిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చేగుంట మండలకేంద్రంలోని మెదక్ రోడ్డులో నూ తనంగా నిర్మించిన మహంకాళి ఆలయంలో విగ్రహప్రతిష్ఠాప నోత్సవాలు ని�
దుబ్బాకలో బీజేపీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఇటీవల దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, దౌల్తాబాద్, మిరుదొడ్డి, అక్బర్పేట-భూంపల్లి, చేగుంట మండలాల్లో బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర