భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావుతోపాటు రాజ్యసభ ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, డీ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్కు సభా హక్కుల నోటీసులు జారీ అయ�
తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలయ్ బలయ్ (Alai Balai). రాజకీయ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చే పండుగ. ప్రతి ఏటా దసరా (Dassera) మరుసటి రోజు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహ�
దేశంలో స్వతంత్రంగా భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ పౌరులకే కాదు.. భారత ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెటులో ఎంపీలకు కూడా లేకుండా పోతున్నది. ఏమన్నా అంటే సస్పెండ్, లేదంటే నిండు సభలో అంతు చూస్తామంటూ అధ
మహిళా బిల్లు కోసం పోరాటాలు చేసిన వారి కలలు సాకారం అవుతున్నప్పటికీ.. వాటి నిజమైన ఫలాలు అందుకోవడానికి మరో పదేండ్లు ఆగాల్సి రావటం దురదృష్టకరమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు. మ
హైదరాబాద్లో ప్రధానమంత్రి మోదీ పాల్గొన్న ప్రభుత్వ అధికారిక కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంలాగా మార్చారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు విమర్శించారు. మోదీ పార్టీ ప్రచార కార్యక్ర�
K Keshawa Rao | ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ గుజరాత్కు వెళ్లిన సమయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఎందుకు స్వాగతం పలకడానికి వెళ్లలేదని, దాని గురించి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారని రాజ్యసభ సభ్య�
వాతావరణ మార్పులపై దేశవ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పించి, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదనే స్పృహ కల్పించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు సూచించారు.
అపర మేధావి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహావిష్కరణ ఈ నెల 22న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నిర్వహిస్తున్నట్టు పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల ఒక ప్రకటనలో తెలిపారు.
అట్టహాసంగా సమాపనం సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తిన ఎల్బీ స్టేడియం ఆవరణ ముఖ్యఅతిథిగా హాజరైన కేసీఆర్ హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు సంబురాలు హైదరాబాద్ ఎల్బీ స్�
Freedom Run | ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందని ఉత్సవాల కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు అన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా శనివారం జీహెచ్ఎంసీ
హైదరాబాద్ : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలకు సంబంధించిన లోగోను ఉత్సవాల కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు రవీంద్రభారతితో బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ద్విసప్తాహ వేడుకల లోగ�
MP K Keshava rao | దేశంలో జరుగుతున్న దారుణాలపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించడం శుభసూచకమని ఎంపీ కే కేశరావు అన్నారు. జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ తరహా అభివృద్ధి నమూనా అమలు చేయాలంటే కేసీఆర్ లాంటి సమర్థ నేత మరో పోరాటాని
బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగిత ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని టీఆర్ఎస్ ఎంపీలు విమర్శించారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు 5.6 శాతం ఉన్న నిరుద్యోగిత రేటు, ప్రస్తుతం 8.1 శాతానికి పెరిగిందని తెలిపారు.
దేశానికి ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. పార్లమెంటును కించపరుస్తున్నందుకు చాలా బాధగా ఉన్నదని.. ప్రధాని వ
తెలంగాణపై కక్ష గట్టిన కేంద్ర బడ్జెట్ అన్యాయంపై ప్రజల్లో ఎండగడతాం మోదీ బడ్జెట్పై కేకే, నామా మండిపాటు హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కేంద్ర బడ్జెట్ తెలంగాణపై పూర్తిగా కక్ష గట్టినట్టుగా ఉన్నదని