హిమాయత్నగర్ : దేశ వ్యాప్తంగా బీసీ కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావును తెలం గాణ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రాన్ని అంద
Paddy procurement | రైతుల ప్రయోజనం కోసమే తాము ఢిల్లీకి వచ్చామని, రాజకీయం చేయడానికి రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి తక్షణమే తమకు సమయం ఇవ్వాలని కోరారు. వీలైనంత త్వరగా సమయం ఇచ్చి తమ గోడ�
ధాన్యమంతా కొనాల్సిందే రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి ఢిల్లీలో కేంద్ర మంత్రులపై ఒత్తిడికి రాష్ట్ర మంత్రుల ప్రయత్నాలు వానకాలం సేకరణపై స్పష్టతకు కృషి హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణ విషయ�
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ కే కేశవరావు తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. హైదరాబాద్లోని తన నివాసంలో క
రైతుల ప్రయోజనాలు పట్టించుకోవడంలేదు ధాన్యం సేకరణపై కేంద్రానికి స్పష్టత లేదు జాతీయస్థాయిలో ఒక విధానం ప్రకటించాలి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు కేంద్రానివి అనాలోచిత విధానాలు: ఎంపీ నామా ఎ�
రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు జాతిరత్న పీవీ నరసింహారావు గ్రంథావిష్కరణ హిమాయత్నగర్, నవంబర్ 15: బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు భాషా కోవిదుడు భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు దేశానికి అందించిన సేవలు స్ఫూర�
హిమాయత్నగర్ : బముఖ ప్రజ్ఞాశాలి,బభాషాకోవిదుడు భారత మాజీ ప్రధానమంత్రి పి.వి నరసింహారావు దేశానికి అందించిన సేవలు స్ఫూర్తి దాయక మని పి.వి శతజయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. స
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పీవీ శతజయంతి వేడుకల కమిటీ ఛైర్మన్ ఎంపీ కే కేశవరావు తె�
నలుగురు టీఆర్ఎస్ సభ్యులకు స్టాండింగ్ కమిటీల్లో చోటు హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్లమెంటరీపార్టీ నేత కే కేశవరావును పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా నియమించారు. కేకేతోపాట