ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నానని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మంలోని కవిత కళాశాల పోలింగ్ బూత్లో నామా, అతడి కుటుంబ సభ్యులు సోమవారం ఓటు హక
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు ఖాయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత సోమవారం సాయంత్రం తన స్వగ్రామమైన పిండిప్రోలులో ఆయన విలేక
‘ఇన్నాళ్లూ మీలో ఒకడిగా ఉంటూ మమేకమయ్యా. మీరు ఓటేసి ఆశీర్వదిస్తే మీ బాగు కోసం కట్టుబడి పని చేస్తా’ అంటూ ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరావు వాకర్స్ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. గురువారం ఉదయం �
కాంగ్రెస్ ఐదు నెలల పాలనలో ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలకు తాగునీరు అందక, రైతులకు సాగునీరు, కరెంటు లేక నానా అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. అబద్ధపు హామీ�
బీఆర్ఎస్ అంటేనే యావత్ తెలంగాణ ప్రజలకు భరోసా అని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. నామా నాగేశ్వరరావు అంటే ఇక్కడి ప్రజలకు ఎంతో నమ్మకమని అన్నారు.
తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆస్తిని కాపాడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమేనని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ�
కాంగ్రెస్ 100 రోజుల పాలనలో నీళ్లు లేక పంటలు ఎండినయ్.. కరెంటు లేక కారుచీకట్లు కమ్మినయ్ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరర�
జెన్కో సీఎల్ కార్మికుడిగా పని చేశానని, జేపీఏగా ఉద్యోగోన్నతి వచ్చినప్పటికీ వదిలేసి ప్రజాసేవ చేస్తున్నానని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనే అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను, గద్దెనెక్కాక ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. చండ్రుగొండలో సోమవారం రోడ్ షోలో ఆయన మ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఆక్షేపణీయమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. సీఎం కుర్చీలో ఉన్న ఆయన.. ‘తొండలు వదలడం, గుడ్లు పీకడం’ వంటి చిల్లర మాటలు మాట్లాడడం హుందాతనం కాదని తేల్చిచ
కాంగ్రెస్వన్నీ అలవిగాని హామీలని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విమర్శించారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారును గ్రామాల్లో ప్రజలు నిలదీసే పరిస్థ�
అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఖమ్మం పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం, నాయకులు, కార్యకర్తల కృషితో సాధించబోయే మన విజయం చరిత్రలో నిలిచిపోవాలని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు �
ఈ లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరమూ కంకణబద్ధులమై పనిచేద్దామని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసంపై ప్రజలు పునరాలోచన చేస్తున్న
బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు బుధవారం తెల్లవారుజామునే మార్నింగ్ వాక్తో ఎన్నికల ప్రచారం షురూ చేశారు. కొత్తగూడెంలోని ప్రకాశ్ స్టేడియం, ప్రగతి మైదానం, సెంట్రల్ పార్కులో వాకింగ్ చే
బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర రావు ఆటో వాలాగా మారారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం ఖమ్మం పాత బస్టాండుకు పోయి ప్రయాణికులు, ఆటో వాలాలను కలిసి ఓట్లు అభ్యర్థించారు.