అధికారంలో లేమని అధైర్యపడొద్దు.. నేను ఎవరికీ భయపడను.. నన్ను మంచి మెజార్టీతో గెలిపించండి.. మీకు అన్నివిధాలా అండగా ఉంటా.. ఎంతటి కష్టాన్నైనా ఎదురొంటానని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థి నామా నాగేశ్వరరావ�
బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు, కేసులు కొత్తేమీ కాదని, ఈ విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని, వారికి అండగా మేమున్నామని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ
అబద్ధాల కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. అందుకోసం బీఆర్ఎస్ ఎంపీలను మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా అన్నారు.
లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సర్వం సమాయత్తమైంది. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలో అన్ని రాజకీయ పక్షాలకన్నా ముందుగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. బీఆర్ఎస్ పార్టీ అభ్య�
త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేసి గెలిపిస్తే ప్రజలు, పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తానని, ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండి అండగా ఉంటానని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్షనేత, ఖమ్మం అభ్యర్థి
అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగిలో ఒక్క తడికి నీరివ్వకపోవడంతో జిల్లాలో చేతికొచ్చిన పంటలు ఎండిపోయాయని, గత కేసీఆర్ పాలనలో ఏనాడూ పంటలు ఎండిపోయిన దాఖలాలు లేవని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా �
ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 120 రోజుల్లో చేసిందేమీ లేదని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. పెనుబల్లి మండల బీఆర్ఎస్ పార్టీ �
బడుగు, బలహీన వర్గాల సమానత్వం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని దారపోసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కొనియాడారు.
లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు కంకణబద్దులై ఉండాలని, పార్టీ విజయం కోసం ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన�
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే పంటలు ఎండిపోతున్నాయని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని లోక్సభా పక్ష నేత, ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపే లక్ష్యంగా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ అన్నారు. కారేపల్లి క్రాస్రోడ్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ �