లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం కోసం వరంగల్ నుంచి వస్తున్న పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఖమ్మం జిల్లా సరిహద్దు అయిన తిరు
ఖమ్మం లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు తథ్యమని పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఖమ్మం సోమవారం రాత్రి నిర్వహించిన బస్సు యాత్ర, రోడ్ షో అన�
యాదవులు మాటిస్తే వెనకిపోరని ఖమ్మం ఎంపీ, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి స్పష్టం చేశారు. బీసీ కులాలన్నీ ఏకమై మోసాల కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
రైతుల సమస్యలు పూర్తిగా తెలిసిన వ్యక్తిగా, రైతుబిడ్డగా మీ ముందుకొచ్చానని, పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రతి సమస్యను పరిష్కరిస్తానని, మీ తరఫున పార్లమెంట్లో పోరాటం చేస్తానని బీఆర్ఎస్ ఖమ్మం
ఖమ్మం లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు బుధవారం జిల్లా కేంద్రంలో నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. కలెక్టరేట్లో రి�
బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు భద్రాచలం సీతారామచంద్రస్వామిని మంగళవారం దర్శించుకున్నారు. బుధవారం నామినేషన్ వేయనున్న నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు, అధ�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం సత్తుపల్లిలోని శ్రీలక్ష్మీప్రసన్న ఫంక్షన్హాల్లో సత్తుపల్లి నియోజకవర్�
ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు బుధవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావు, పు�
బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు భద్రాచలం సీతారామచంద్రస్వామిని మంగళవారం దర్శించుకున్నారు. బుధవారం నామినేషన్ వేయనున్న నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు, అధ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇచ్చి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. దమ్మపేటలోని మామిడి తోట�
మాయమాటలు చెప్పి అమలు చేయలేని హామీలు ఇచ్చి మోసంచేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటుతోనే మళ్లీ తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగ�
ప్రజలను అయోమయానికి గురిచేసి.. మోసపూరిత హామీలను గుప్పించడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విమర్శించారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువేనని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్ప�
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై హత్యాయత్నం చేయడానికి తాను ప్రయత్నం చేశానని, దానికోసం సుపారి ఇచ్చానని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
నాలుగు నెలల కాంగెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.