నిజామాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ వరుసగా రెండోసారి గెలుపొందింది. జహీరాబాద్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఎన్నికల ముందర బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్కు ఓటర్లు షాక్
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సంగారెడ్డి జిల్లా వాసులకు నిరాశను మిగిల్చింది. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ప్రధాని మోదీ జిల్లాకు ఎలాంటి వరాలు ప్రకటించలేదు. దీంతో ప్రజలతో పాటు బీజేపీ శ్రేణులు సై
జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ రాశారు. శుక్రవారం బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు పత్రిక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ లో జాతీయ ఆయిల్పాం బోర్డు ఏర్పాటు చేయాలని, ఆయిల్పాం పండించే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని బీఆర్ఎస్ ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, రాములు, బీబీ పాటిల్ గురువారం ఢిల్లీలో కేంద్ర వ్యవసా య, �
వచ్చే లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ స్థానం నుంచి పోటీచేసే బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి సత్తా చాటాలని ఎంపీ బీబీపాటిల్ పిలుపునిచ్చారు. ఇందుకోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కో
రాష్ట్ర విభజన చట్టంలో లేకపోయినా బీబీనగర్ ఎయిమ్స్ (ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను బీఆర్ఎస్ సర్కార్ నాడు కొట్లాది సాధించిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశా�
ముస్లింలు, లింగాయత్ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని, రానున్న రోజుల్లో వారికి అన్నివిధాలుగా ఆదుకుంటామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం ఝరాసంగం, జ
కర్ణాటకలో 3 గంటల కరెంటే ఇస్తున్నారని, సెల్ఫోన్ చార్జింగ్కు కూడా కరెంట్ ఉండటం లేదని ఆ రాష్ట్ర ప్రజల బాధలు కళ్లారా చూసిన జహీరాబాద్వాసులు తెలిపారు.కాంగ్రెస్ పాలనలో కన్నడ ప్రజలు పడుతున్న కష్టాలను మంత�
సీఎం కేసీఆర్ సహకారంలో వేల కోట్ల నిధులు తీసుకొచ్చి బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, ప్రతి పల్లె అభివృద్ధి చెందిందని, సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని, ఎన్నికల్లో కారు గుర్తుకు ఓ
అందోల్ గడ్డ... గులాబీ అడ్డా అని... ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు అందోల్ ఆత్మగౌరవానికి వలస వాదుల అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అ�
షెడ్యూల్డ్ తెగల కోసం పెద్ద మొత్తంలో ని ధులు కేటాయించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తు న్న బీఆర్ఎస్ సర్కారుకే తమ పూర్తి మద్దతు ఉంటుందని లబానా (కాయితీ) లంబాడాలు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్�
కాంగ్రెస్ అంటేనే నాటకం, నయవంఛనకు కేరాఫ్ అడ్రస్ అని.. కేసీఆర్, బీఆర్ఎస్ అంటే విశ్వనీయత, నమ్మకానికి మారుపేరని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే ఝూ�
పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ రహదారులు, బ్రిడ్జిల నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టి, త్వరగా పూర్తి చేయాలని జహీరాబాద్ ఎంపీ,జిల్లా అభివృద్ధి సమన్వయ, ప�