సీఎం కేసీఆర్ వీరశైవలింగాయత్ల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వీరన్నగూడెంలో వీరశైవలింగాయత్ట్రస్ట్ ఆధ్వర్యంల�
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ జాబితాలో ఉన్న 40 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారామ్ను కలిసి �
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన ఎన్నికను సవాలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి కే మదన్మోహన్రావు వేసిన పిటిషన్పై హైకోర్టులో రోజువారీ విచారణ చేపట్టకుండా ఉత్తర్వులు
ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద వానకాలం పంటల సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. పంట సాగుకోసం ఈనెల 21న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే హన్మంత్�
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, ఆరోగ్య తెలంగాణ దిశగా పయనిస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం సంగారెడ్డిలో 2కే రన్ను జడ్పీ చైర్�
బసవేశ్వరుడు.. ఆదర్శప్రాయుడని, సమాజంలో కుల వ్యవస్థను వర్ణబేధాలను లింగ వివక్షను సమూలంగా వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి అని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ పట్నం
అన్ని వర్గాల అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. జహీరాబాద్ మండలం హోతి(కే)గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను గురువారం ఎ�
మహారాష్ట్రలో రైతులంతా తెలంగాణ లెక్క స్కీములు కావాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీలో వందలాది మంది నిత్యం చేరుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చెప్పారు. రైతులు పోరాటం చేస్తే తెలంగాణ తరహా
‘అందోల్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా.. ఇక్కడ గులాబీ జెండాను ఎదిరించి నిలబడే సత్తా ఏ పార్టీకీ లేదని ప్రతిపక్షాలకు ఇప్పటికే అర్థమైంది’, అని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. వట్పల్లిలో నిర్వహించిన బీఆర
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభినవ అంబేద్కర్ అని, దేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా పేద, వెనుకబడిన వర్గాల సంక్షేమం గురించి ఆలోచించారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం �
లింగాయత్ల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదని, హైదరాబాద్ కోకాపేట్లో వీరశైవ లింగాయత్ ఆత్మగౌరవ భవనం కోసం రూ.30కోట్ల విలువైన ఎకరం స్థలం కేటాయించి రూ.10కోట్లతో భవనాన్ని నిర్మ
ఈనెల 24న మహారాష్ర్టలోని ఔరంగాబాద్లో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు ప్రతి ఒకరూ కృషి చేయాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కోరారు.
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం కేతకీకి భక్తులు పోటెత్తారు. శనివారం మహాశివరాత్రి సందర్భంగా అమృత గుండంలో పుణ్యస్నానాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు
దేశ ప్రజలు రైతు రాజ్యం రావాలని బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారని, మహారాష్ర్టలోని నాందేడ్లో ఎక్కడ చూసినా ప్రజలు స్వచ్ఛందగా ముందుకు వస్తున్నారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు.