తమిళనాడు తరహాలో విద్యా, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లు తెలంగాణలో సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం స్పష్టం చేసింది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు నీరాజనం పలికారు. ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు జిల్లాకు వస్తున్న గులాబీ దళపతికి బ్రహ్మరథం పట్టారు.
ఓ వైపు నెత్తిన ఎర్రటి ఎండతో మాడు పగిలే పరిస్థితి ఉన్నా... రైతుల కండ్లు స్వయంగా చూసి, ఆలకించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎంతటి రణరంగానికైనా సిద్ధమని ప్రకటించారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేయడంపై బీఆర్ఎస్ పార్టీ మండిపడుతున్నది. బుధవారం జిల్లా అంతటా ధర్నాలు చేపట్టింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్ సెంటర్లో మాజీ ఎమ్మె
జిల్లా నుంచి డబ్లింగ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని, రైల్వే స్టేషన్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండకు రావాలంటే ముక్కు నేలకు రాసి రావాలని అని వ్యాఖ్యలు చేయడం సరికాదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లి�
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలోని ఆయన నివాసంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ శనివారం కలిశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలు అంశాలను వివరించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జిల్లా నాయకులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్కు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
తుంగతుర్తి నియోకవర్గం అర్వపల్లి మండలం కాసర్లపహాడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మెండె సురేశ్, అతని భార్య, పిల్లలపై కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆ�
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రజా పాలన సభల్లో పాల్గొని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం పదేండ్లలో వందేండ్ల అభివృద్ధి సాధించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని విద్యుత్తు శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
బీఆర్ఎస్తోనే నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, ఎంపీ బడుగుల లింగయ్యలు అన్నారు. మండలంలోని ఓగోడు గ్రామానికి చెందిన సర్పంచ్ అబ్బగోని విజయ