బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జిల్లా నాయకులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్కు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కేటీఆర్ను కలిసిన వారిలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్.