బీఆర్ఎస్ రైతులపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. మండలంలోని ఇంద్రపాలనగరంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి రైతు మందడి సాగర్రెడ్డి ఇటీవల ధ
‘ఫార్ములా ఈకార్ రేసుతో తెలంగాణ రాష్ర్టానికి వందల కోట్ల రూపాయల ఆదాయం, పెట్టుబడులు వచ్చాయి. ఈకార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ �
కాంగ్రెస్ పాలనలో రైతులు పంటలు పండించడమే కాదు.. దిగుబడులను అమ్ముకుందామన్నా కష్టంగానే ఉన్నదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. పత్తి సీజన్ వచ్చినా రాష్ట్రంలో సీసీఐ కొనుగోలు కేంద్
ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్త్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం నకిరేకల్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..కాంగ్రెస్ పాలనలో ప్రజలు రో�
నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు అధికార దాహంతో రౌడీయిజాన్ని, మాఫియాను, గంజాయిని పెంచి పోషిస్తున్నారని నల్లగొండ జిల్లా మాజీ జడ్పీచైర్మన్ బండా నరేందర్రెడ్డి, నకిరేకల్ మా�
నకిరేకల్ నియోజకవర్గంలో శాంతిభద్రతలు గాడితప్పాయని మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. శనివా రం నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ను కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న ఆగడాలను ఆయనకు వివరించారు. అన�
సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఒరగబెట్టింది ఏమీలేదని, కాంగ్రెస్ అం టేనే ఖయ్యాలకు కాలు దువ్వే పార్టీ అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. చిట్యాలలోని లక్ష్మీ గార్డెన్స్లో బుధవారం ఆ పార్టీ ముఖ్యనాయకులతో సన్నాహక సమ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని, అడ్డుకుంటున్న విద్యార్థులు, అధ్యాపకులపై దాడులు, అరెస్టులు చేస్తూ క్రూరంగా వ్యవహరిస్తూ విధ్వంసకాండను సృష్టిస్తున్నదని న�
పదిహేను నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుంటిసాకులతో కాలయాపన చేస్తున్నదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు.
రేవంత్రెడ్డికి చంద్రబాబునాయుడు మీద ఉన్న ప్రేమ తెలంగాణ రైతాంగం మీదలేదని, ఆంధ్రాకు నీళ్లు తరలిస్తుంటే సీఎం రేవంత్రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమకుమార్రెడ్డి చేతులు కట్టుకుని చూస్తున్నారే తప్ప ఒక్క స�
రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, వ్యవసాయం సంక్షోభంగా మారిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్పల్లి మండలంలోని నెమ్మాని, జువ్విగూడెం, చి�
యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో ప్రజారోగ్యం, పర్యావరణాన్ని దెబ్బతీసే అదానీ గ్రూప్కు చెందిన అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇవ్వబోమని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టమ�
ఇందిరమ్మ రాజ్యమొస్తే మహిళలను అన్ని రంగాల్లో అందలం ఎక్కిస్తామని చెప్పి ఇప్పుడు తెలంగాణ తల్లులపై కాంగ్రెస్ పాలకులు మగ పోలీసులతో దాడులు చేయిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నా