కృష్ణా పరీవాహక ప్రాంతంలో అధికంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులన్నీ నిండి నీరు వృథాగా వెళ్తున్నందున జిల్లాలోని చెరువులన్నీ నింపాలని, రైతులకు ఇబ్బంది కలుగకుండా సాగు నీరు విడుదల చేయాలని నకిరేకల్ �
ప్రజలు మరోసారి కాంగ్రెస్ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని, కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తులం బంగారం కాదు కదా.. తులం ఇనుము కూడా ఇవ్వరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మం�
మండలంలోని షాపల్లి గ్రామంలోగల కమలాద్రి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో గురువారం ఆలయ అనువంశిక అర్చకులు కారంపూడి నర్సింహాచార్యులు, రాకేశచార్యుల ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జిల్లా నాయకులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్కు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.