తెలంగాణలో ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలు, వారికి అందిస్తున్న సేవలను రాష్ట్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లనున్నది. ఇందుకోసం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘�
జీఎమ్మార్ ఏవియేషన్ అకాడమీ మొదటి సారిగా నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యూ) భాగస్వామ్యంతో హైదరాబాద్లో ఏవియేషన్ ఫోరెన్సిక్ కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించి మంగళ�
Flipkart | గ్రామీణ పేదరిక నిర్మాలన సంస్థ (సెర్ప్) అధ్వర్యంలోని మహిళా సంఘాల వస్తువులు, ఎఫ్పీవోలు సేకరించిన ధాన్యాన్ని ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.
తెలంగాణలో డిజిటలైజేషన్ను వేగవంతంచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్కార్డుతో అవగాహన ఒప్పందం చేసుకొన్నది. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచస్థాయి పౌరసేవలను అందించేందుకు ప్రభు త్వం మాస్టర్కార�
హైదరాబాద్: రాష్ట్రాన్ని డిజిటల్ తెలంగాణాగా మార్చేందుకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం.. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మాస్టర్కార్డ్తో �
హైదరాబాద్ కేంద్రస్థానంగా వైద్య సేవలు అందిస్తున్న కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(కిమ్స్)..తాజాగా నాసిక్లో మల్టీ-స్పెషాల్టీ దవాఖానాను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం స్థా�
5జీ నెట్వర్క్ను అభివృద్ధి చేసేందుకుగాను హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ(ఐఐటీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఇండియా
అమరావతి: ఏపీ ప్రభుత్వంతో మూడు కీలక ఒప్పందాలు జరిగినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. మంత్రి మేకపాటి సమక్షంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ�
ఇందిరాగాంధీ జూ పార్క్ (ఐజీజెడ్పీ) అభివృద్ధి పనులకు సహకరించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ముందుకొచ్చింది. ఈ మేరకు ఐజీజెడ్పీ, ఐఓసీఎల్ మధ్య...
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): మేనేజ్మెంట్ రంగంలో పరిశోధనలు నిర్వహించేందుకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ), జేఎన్టీయూల మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా రెండు సంస్