హైదరాబాద్ కేంద్రస్థానంగా వైద్య సేవలు అందిస్తున్న కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(కిమ్స్)..తాజాగా నాసిక్లో మల్టీ-స్పెషాల్టీ దవాఖానాను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం స్థా�
5జీ నెట్వర్క్ను అభివృద్ధి చేసేందుకుగాను హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ(ఐఐటీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఇండియా
అమరావతి: ఏపీ ప్రభుత్వంతో మూడు కీలక ఒప్పందాలు జరిగినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. మంత్రి మేకపాటి సమక్షంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ�
ఇందిరాగాంధీ జూ పార్క్ (ఐజీజెడ్పీ) అభివృద్ధి పనులకు సహకరించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ముందుకొచ్చింది. ఈ మేరకు ఐజీజెడ్పీ, ఐఓసీఎల్ మధ్య...
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): మేనేజ్మెంట్ రంగంలో పరిశోధనలు నిర్వహించేందుకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ), జేఎన్టీయూల మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా రెండు సంస్