న్యూఢిల్లీ: అబుధాబిలో ఐఐటీ- ఢిల్లీ క్యాంపస్ ఏర్పాటుకానుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ, అబుధాబి ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ డిపార్ట్మెంట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ), టీ హబ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మంగళవారం హైదరాబాద్ రాయదుర్గం ఐటీ కారిడార్లోని టీ హబ్లో ఈ ఒప్పందంపై ఇరు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశా
అత్యాధునిక వసతులతో చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. కుటుంబ సమేతంగా సేద తీరడానికి అనువుగా చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపా�
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రిసెర్చ్ కోసం ఆర్జీయూకేటీ, టీఎస్ కాస్ట్ మధ్య గురువారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం ఇరుసంస్థలు నూతన ఆవిష్కరణలు,
టీఎస్ కాస్ట్తో బాసర ఆర్జీయూకేటీ అవగాహన ఒప్పందం కుదుర్చు కోవడం వల్ల పరిశోధనలకు మరింత ఊతం లభిస్తుందని అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
వాణిజ్య పంటల సాగు, మెలకువలు, విత్తన నిర్వహణ వంటి అంశాలపై ఐదేండ్లపాటు సమష్టి పరిశోధనలు జరిపేందు కు హైదరాబాద్లోని ఇక్రిశాట్ సంస్థ హర్యానా వ్యవసాయ వర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నది.
గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ), సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ)లు సైబర్ భద్రతపై ఉమ్మడి సహకార పరిశోధన కార్యకలాపాలు పంచుకునేందుకు గురువారం అవగాహన ఒప్ప�
మెరుగైన పరిశోధనలు, శిక్షణ కొనసాగించేందుకు గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సికింద్రాబాద్లోని క్రిష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)తో ఎంఓయూ కుదుర్చుకుంది. కిమ్స్తో
సింగరేణి సంస్థ ఒడిశాలో చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్ నుంచి త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో పలు రాష్ర్టాలకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు కొనుగోలునకు సంబంధించి ఒప్పందాలు కు
విదేశీ విద్యార్థులను మన దేశానికి రప్పించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకొన్నది. సూపర్న్యూమరీ కోటాలో విదేశీ విద్యార్థులకు అదనంగా 25% సీట్లను పెంచుకొనే అవకాశం కల్పించింద�
అక్రమ రవాణా నిర్మూలనకు చేయూత పోలీసులు, మహిళ, శిశు సంక్షేమ శాఖ, ఎస్సీపీఎస్తో బీబీఏ ఎంవోయూ హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): పిల్లలు, మహిళల సంరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నామని �