రవాణా వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు అమర్చాలనే ప్రభుత్వ నిర్ణయంతో వాహనదారులపై మళ్లీ ఆర్థికభారం పడనున్నది. రూ.80 నుంచి 2,900వరకూ ఒక్కో వాహ నం నుంచి రిఫ్లెక్టివ్ టేపులకు వసూలు చేయనున్నారు.
ఓడమల్లయ్యను దువ్వి పనిచేయించుకోవాలె. అవతలి గట్టుకు చేరుకున్న తర్వాత బోడమల్లయ్య అంటూ తీసి అవతల పారెయ్యాల నేది కాంగ్రెస్ ఎప్పట్నుంచో అనుసరిస్తున్న నీతి. ఇందులో సీఎం రేవంత్రెడ్డి రెండాకులు ఎక్కువే చది�
మలక్పేటలోని ఈస్ట్జోన్ ఆర్టీవో కార్యాలయంలో శుక్రవారం సాంకేతిక లోపంతో ఉదయం సర్వర్లు డౌన్ కావటంతో సేవలకు అంతరాయం కలిగింది. దీంతో ఉదయం నుంచి వాహన సేవలు నిలిచిపోయాయి.
దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ద్విచక్ర వాహనాలు జీవనాడి. అయితే ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ మరణిస్తున్న వాహనదారుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వం వెల్లడించిన డాటా ప్రకారం 2019-2023 మధ్య 3.35 లక్షల మంది ద�
MLA Sunitha Lakshma Reddy | నర్సాపూర్ అటవీ ప్రాంతం గుండా రోడ్డు మార్గం సుమారు 12 కిలోమీటర్లు ఉందని, అందులో చాలా కోతులు ఉన్నాయన్నారు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. కోతులను మనం ఆంజనేయస్వామిగా కొలుస్తామని, అలాంటి కోతులు చన�
మోటార్ సైకిల్ నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పక ధరించాలని చండూరు ఎస్ఐ వెంకన్న గౌడ్ అన్నారు. జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం చండూరు పట్టణం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా
చెన్నూర్ పట్టణం సమీపం నుంచి నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా మిగలడంతో కంకర తేలిన దారిలో నిత్యం రాకపోకలకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేస�
మంచిర్యాల పట్టణంలోని ప్రధాన రహదారిపై ప్రయాణం కష్టంగా మారింది. ముఖ్యంగా లక్ష్మీటాకీసు, వెంకటేశ్వర టాకీసు చౌరస్తాల వద్ద జంక్షన్లు కూల్చివేయడంతో రాకపోకలకు వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నద�
Smog | మండలాన్ని గత వారం రోజులుగా పొగ మంచు కమ్మేస్తుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పొగ మంచు కారణంగా వాహనదారులు రోడ్డు వెంబడి దారి కనబడకుండా పోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
Vehicle Fitness | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజలపై మరో మోయలేని భారాన్ని మోపింది. వాహనాల ఫిట్నెస్ టెస్ట్ ఫీజులను ఏకంగా 10 రెట్లు పెంచుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంగళవారం ప్రకటించింది. ఈ ఫీజుల పెంపు
Hanumakonda Bus Stand | ఈ రోడ్డు వెంట వెళ్లాల్సి వస్తే జరభద్రంగా ప్రయాణించండి.. ఆదమరిచారో అంతే సంగతులు.. నిత్యం వేలాది మంది ప్రయాణించే ప్రధాన రహదారిపై గుంతలు పడి ప్రమాదకరంగా మారింది.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అధ్వానమైన రోడ్లు, గుంతలు పడ్డ దారులు..వాహనదారుల ప్రాణాలను బలి గొంటున్నాయి. బెంగళూరుకు సమీపంలో గుంతలతో కూడిన రోడ్డు శుక్రవారం బైక్పై వెళ్తున్న ఓ బ్యాంక్ ఉద్యోగిని ప్రాణాలు క�