వాహనదారులు.. నంబర్ ప్లేట్స్తో జరభద్రం.. ఇష్టమొచ్చినట్టుగా నంబర్లను రాసుకుంటే ఆర్టీఏ అధికారులకు దొరికినట్టే. జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ కూడా చేసే ప్రమాదం ఉంది.
ఇంధనం కొరత వల్ల రాష్ట్రంలో వాహనదారులు ఇబ్బందులు పడు తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యు ద్ధం కొనసాగుతుండ టం, చమురు నౌకలు తగినన్ని చేరుకోకపోవడం, దానికితోడు ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసిన వెంటనే చమురు ధరలను కే�
రాష్ట్రంలో వాహనదారులకు పెట్రోల్, డీజిల్ కోసం ఇబ్బంది ఉండదని, ఆదివారం నుంచి చమురు సరఫరాను 126 శాతం పెంచామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
రాష్ట్రంలో ఇటీవల ప్రవేశపెట్టిన ‘వాహన్' పోర్టల్ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నది. సాప్ట్వేర్లో సాంకేతిక లోపాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొదట్లో వాహన్ పోర్టల్ ద్వారా చేపట
ఇరాన్ యుద్ధం మన ఇంట్లోకి, ఇంకా చెప్పాలంటే వంటింట్లోకి వచ్చి అతలాకుతలం చేస్తున్నది. యుద్ధం తీసుకువచ్చిన వంటగ్యాస్ సంక్షోభం ఇంకా వేధిస్తూనే ఉన్నది. వాణిజ్యపరమైన వంటగ్యాస్ కొరత కారణంగా హాస్టళ్లు మూతపడ
పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోలియం కొరత ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. శనివారం సాయంత్రం నుంచి పెట్రోల్, డీ�
ఓ వైపు 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నగరంలో దంచి కొడుతుంటే ఆ వేడి దాడికి ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మరోవైపు వాహనాల్లోనైనా బయటకొచ్చే పరిస్థితి ఉందా అంటే అది కూడా ప్రమాదకరంగానే కనిపిస్తోంది. నగరంలో గత ర
వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్, నియమ నిబంధనలు, సూచనలు పాటించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాట్లకు సంభందించి కొత్త బస�
ఆర్టీఏ సేవలు పొందడంలో ఓటీపీలు సకాలంలో రాక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్లాట్ బుక్ చేసుకోవడానికి, లైసెన్స్ దరఖాస్తులో ఓటీపీలు కీలకం. అవి ఎంటర్ చేస్తేనే సేవలు అందుతాయి. ఈ క్రమంలో సర్వ
వాహనదారులకు నష్టం చేకూర్చేలా అమలు చేస్తున్న రవాణా శాఖ నిర్ణయాలపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. వాహనదారుల జేబులు ఖాళీ చేయడమే లక్ష్యంగా ఆర్టీఏ అడుగులు వేస్తున్నది. మొన్నటి వరకు లైఫ్ ట్యాక్స్, సర్వ�
Cracks on Gujarat bridge | కొత్తగా నిర్మించిన బ్రిడ్జి పగుళ్లిచ్చింది. ఐదారు అంగుళాల వెడల్పు, 50 మీటర్ల పొడవున పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులతో పాటు స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్లపై కఠిన చ�
ఇప్పటికే వాహనదారులపై ఆర్టీఏ లైఫ్ ట్యాక్స్ పెంపు, సర్వీస్ చార్జీ భారం ఇప్పటికే తడిసి మోపడైంది. ఇది చాలదన్నట్టు ఇటీవల రోడ్డు సెస్ భారం కూడా సర్కార్ వేసింది. దీంతో కొత్త వాహనం కొనుగోలు చేయడం దేవుడెరుగ�
రవాణా వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు అమర్చాలనే ప్రభుత్వ నిర్ణయంతో వాహనదారులపై మళ్లీ ఆర్థికభారం పడనున్నది. రూ.80 నుంచి 2,900వరకూ ఒక్కో వాహ నం నుంచి రిఫ్లెక్టివ్ టేపులకు వసూలు చేయనున్నారు.