గుంతల మయమైన రోడ్లతో వాహనదారులు నరకాన్ని అనుభవిస్తున్నారు. మండల కేంద్రం నుండి కోటగిరి వెళ్లే రోడ్డు లో, మండల కేంద్రంలోని బీర్కూర్ వెళ్ళే మూల మలపు వద్ద, మంజీరా నది వైపు వెళ్లే మార్గాలలో లోతుగా గుంతలు ఏర్�
చిర్రెత్తిస్తున్నది.. స్లాట్ బుక్ చేయాలంటే..చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక్క స్లాట్ను బుక్ చేయాలంటే.. 40 నిమిషాల వరకు టైం పడుతున్నది. ఒక్కోసారి అన్ని వివరాలు ఇచ్చాక.. ఓటీపీ రావడం లేదు..మళీ ్ల ప్రయత్నించినా..
వంతెన అసంపూర్తి పనులతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారు.మండలంలోని కొల్లూరు-దోమలెడ్జి వెళ్ళే దారిలో వాగు వద్ద వంతెన పనులు నిలిచి పోయాయి. పనులు ప్రారంభించి రెండేండ్లు గడుస్తున్న పిల్లర్ దశలోనే ఉంది.
చినుకు పడిందా నగరంలో నరకం కనిపిస్తున్నది. వానలో తడుస్తూ, పొగ కాలుష్యాన్ని పీలుస్తూ గంటల తరబడి రోడ్లపై నిరీక్షించాల్సిందే. ఓ వైపు ట్రాఫిక్ పోలీసుల వైఫల్యం, మరోవైపు బల్దియా అధికారుల, హైడ్రా సిబ్బంది నిర్�
ఔటర్ రింగ్ రోడ్డుపై ఆంక్షలను వాహనదారులు గాలికి వదిలేస్తున్నారు. వేగ నియంత్రణపై అధికారులు సరైన దృష్టి సారించకపోవడంతో వాహనదారులు మితిమీరిన వేగంతో వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
రైల్వే గేట్లస్థానంలో కొన్నిచోట్ల అండర్ బ్రిడ్జిలు, మరికొన్ని చోట్ల ఆర్వోబీలను (రైల్వే ఓవర్ బ్రిడ్జి) రైల్వేశాఖ నిర్మిస్తున్నది. ఏండ్ల తరబడి పనులు కొనసాగుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు తప్పడంలేదు.
జాతీయ రహదారులపై టోల్ చార్జీలను 50 శాతం వరకూ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే వంతెనలు, అండర్ పాస్లు, ఫ్లైవోవర్లు, సొరంగాలు ఉన్న జాతీయ రహదారులపై మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది.
Stray Dogs |ప్రతి రోజు ప్రధాన రోడ్లపై కుక్కలు గుంపులు గుంపులుగా ఉండడంతో చిన్నారులకు భయంగా ఉంది. కుక్కలు ఎప్పుడు కరుస్తాయోమోనని భయాందోళనకు గురవుతున్నారు. రాయపోల్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్దనే ఈ పరిస్థితి ఉం
Approach road | వర్షాకాలంలో తలెత్తే సమస్యలపై అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Potholes | టేక్మాల్ నుంచి జోగిపేటకు వెళ్లేందుకు రోడ్డును విస్తరించి తారు రోడ్డు వేశారు. అయితే ధనూర గ్రామం దాటిన తర్వాత బ్రిడ్జి నిర్మించినప్పటికిని తారు రోడ్డు వేయలేదు. మట్టిరోడ్డు కావడంతో గుంతలు ఏర్పడ్డాయ�
Grain piles | తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ రోడ్లపైనే రైతులు కల్లాలు చేయడం దారి పొడవునా వచ్చిపోయేవారికి ఇబ్బందిగా మారుతుంది. నడిరోడ్డుపై వరి ధాన్యం కుప్పలు కుప్పలు వేసి అక్కడనే నూర్పిల్లు చేయడంతో ఆయ