సిద్దిపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి చిన్నకోడూరు మండల కేంద్రం వరకు చేపట్టిన రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డు ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మరోవైపు వాహనాలు ఫిట్నెస్గా లేకపోవడం కూడా ప్రమాదాలకు దారి తీస్తుంది. కొందరు నిబంధనలకు విరుద్ధంగా డ్రైవ్ చేస్తూ ఇతర వాహనదారుల ప్రాణా
వాహనదారులకు మరింత మెరుగైన సేవలందించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ ఆదేశించారు.
వాహనదారులకు మెరుగైన సేవలు అందిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం తెలిపారు. ఆ మేరకు రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రక్షాళన చేపడుతామని స్పష్టం చేశారు. రవాణా శాఖ తరఫున ఎలాంట�
ప్రమాదమని తెలిసినా కొందరు వాహనదారులు పరిమితికి మించి సామగ్రిని తరలిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. కరీంనగర్ బస్టాండ్ ఎదుట కేవలం ఇద్దరిని మోసుకెళ్లే టూవీలర్పై ఓ వ్యక్తి ఇలా నాలుగు భారీ సంచుల�
ఓఆర్ఆర్ సర్వీసు రహదారిపై జారిపడుతున్న బండరాళ్లు..ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రింగు రోడ్డు నిర్మాణంలో భాగంగా కొన్ని చోట్ల భారీ ఎత్తయిన గుట్టలను తొలిచి.. రోడ్డు మార్గాన్ని నిర్మిం
నగరంలో ట్రాఫిక్ సమస్య వాహనదారులను వెంటాడుతున్నది. నగరవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు విసిగిపోతున్నారు. సమస్య పరిష్కారానికి అధికార యంత్రాంగంలోని ఉన్నతాధికారులు మల్లగుల్లా
మండలంలోని ప్రధాన కూడళ్లలో సూచిక బోర్డులు లేక ఏ రోడ్డు ఎటు పోతుందో తెలియక ప్రయాణికులు తికమక పడుతున్నారు. కూడళ్లు, మలుపుల వద్ద ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రహదారుల శాఖ అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల�
చక్కని దారులంటే ప్రగతికి మార్గమని చెబుతారు.. కానీ అదే పాపమో మన్సాన్పల్లి నుంచి నాగారం వెళ్లే రహదారి దుమ్మెత్తిపోస్తుంది. రెండు కిలోమీటర్ల మేర కంకర తేలి వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్న అధికారులు �
ఒకపక్క ముమ్మరంగా సాగుతున్న జాతీయ రహదారి విస్తరణ నిర్మాణ పనులు, మరోపక్క మున్సిపల్ అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను అర్ధాంతరంగా నిలిపివేయడంతో స్థానిక కాలన�
హైదరాబాద్ నగరం నరకాన్ని తలపించింది. కొన్ని గంటల వ్యవధిలోనే నగర వ్యాప్తంగా రహదారులన్నీ ట్రాఫిక్ జాంలతో అట్టుడికిపోయాయి. అప్పటివరకు సాఫీగా సాగుతున్న నగర ప్రయాణం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా నరకాన్ని తల�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడి పో తుండడంతో చలి తీవ్రత అధికమైనది. దీనికి తోడు ఉదయం సమయాల్లో పొగమంచు కమ్మేస్తుండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.