Nagaram Road Works | నాగారం మున్సిపాలిటీ చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ఇటు రాంపల్లి చౌరస్తా నుంచి పోచారం మున్సిపాలిటీ యంనంపేట్ మీదుగా వరంగల్ హైవే వరకు రోడ్డు విస్తరణ చేసి కొత్తరోడ్డును నిర్మిస్తున్నారు. రోడ్�
ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల బెడద లేకుండా. వాహనదారులకు పారదర్శకమైన సేవలందించేందుకు కేసీఆర్ పాలనలో తీసుకొచ్చిన ‘టీ యాప్ ఫోలియో’ యాప్ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. టీ యాప్ ఫోలియ
Bridge | మధిర, ఫిబ్రవరి 20 : మధిర నియోజకవర్గంలోని బోనకల్లు-నాగులవంచ, చిరుమర్రి-వనం వారికి కృష్ణాపురం ప్రధాన రోడ్డు మార్గాలలో నిర్మాణ పనులు రెండేళ్లయినా అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో వాహనదారులు అష్టకష్టాలు పడుత�
వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నేషనల్ హైవే పీఆర్వో కేసర్ సింగ్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం డొల్లర గ్రామంలో వివిధ వాహనద
గుంతలమయంగా మారిన రోడ్లను సొంత డబ్బులతో బాగు చేసిన ఇద్దరు వ్యక్తులు ప్రజలు, వాహనదారుల మన్ననలు పొందారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూర్ పంచాయతీలోని టైరోడ్ నుంచి మురహరిదొడ్డి గ్రామానికి వెళ్లే
RTA poster | హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురి కాకూడదని వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఆర్టీఏ అధికారులు వినూత్న పద్ధతిలో ప్రచారం చేస్తున్నారు. రవా ణా శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ ప�
హనుమకొండ జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారుల్లో ప్రమాదకరంగా ఉన్న గుంతలు వాహనదారులకు పరీక్ష పెడుతున్నాయి. చాలాకాలంగా వాటిని పూడ్చకపోవడంతో మరింత లోతుగా మారి చుక్కలు చూపెడుతున్నాయి.
సిద్దిపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి చిన్నకోడూరు మండల కేంద్రం వరకు చేపట్టిన రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డు ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మరోవైపు వాహనాలు ఫిట్నెస్గా లేకపోవడం కూడా ప్రమాదాలకు దారి తీస్తుంది. కొందరు నిబంధనలకు విరుద్ధంగా డ్రైవ్ చేస్తూ ఇతర వాహనదారుల ప్రాణా
వాహనదారులకు మరింత మెరుగైన సేవలందించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ ఆదేశించారు.
వాహనదారులకు మెరుగైన సేవలు అందిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం తెలిపారు. ఆ మేరకు రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రక్షాళన చేపడుతామని స్పష్టం చేశారు. రవాణా శాఖ తరఫున ఎలాంట�
ప్రమాదమని తెలిసినా కొందరు వాహనదారులు పరిమితికి మించి సామగ్రిని తరలిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. కరీంనగర్ బస్టాండ్ ఎదుట కేవలం ఇద్దరిని మోసుకెళ్లే టూవీలర్పై ఓ వ్యక్తి ఇలా నాలుగు భారీ సంచుల�
ఓఆర్ఆర్ సర్వీసు రహదారిపై జారిపడుతున్న బండరాళ్లు..ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రింగు రోడ్డు నిర్మాణంలో భాగంగా కొన్ని చోట్ల భారీ ఎత్తయిన గుట్టలను తొలిచి.. రోడ్డు మార్గాన్ని నిర్మిం