ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడి పో తుండడంతో చలి తీవ్రత అధికమైనది. దీనికి తోడు ఉదయం సమయాల్లో పొగమంచు కమ్మేస్తుండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
హయత్నగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ విలేజీ, జీ స్కూల్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతుండటంతో పలు వాహనదారులు ఓల్డ్ విల
జాతీయ రహదారులపై ప్రయాణం మరింత భారం కానున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్చార్జీలు పెంచేందుకు జాతీయ రహదారుల అథారిటీ రంగం సిద్ధం చేయగా.. శుక్రవారం రాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. ప్రస్తుత చార్జీలపై ఐదు �
నిజామాబాద్ జిల్లాలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. ఆర్టీఏ, ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటిస్తూ.. అధికారులకు సహకరించాలని సంబంధిత అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించినా ప్రయోజనం లేకుం�