Potholes | టేక్మాల్ నుంచి జోగిపేటకు వెళ్లేందుకు రోడ్డును విస్తరించి తారు రోడ్డు వేశారు. అయితే ధనూర గ్రామం దాటిన తర్వాత బ్రిడ్జి నిర్మించినప్పటికిని తారు రోడ్డు వేయలేదు. మట్టిరోడ్డు కావడంతో గుంతలు ఏర్పడ్డాయ�
Grain piles | తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ రోడ్లపైనే రైతులు కల్లాలు చేయడం దారి పొడవునా వచ్చిపోయేవారికి ఇబ్బందిగా మారుతుంది. నడిరోడ్డుపై వరి ధాన్యం కుప్పలు కుప్పలు వేసి అక్కడనే నూర్పిల్లు చేయడంతో ఆయ
గ్రేటర్ పరిధిలో రోడ్డు నిబంధనలు పాటించకుండా బండి నడిపిన వారిపై వేటు పడనుంది. వారి లైసెన్స్లు రద్దు కానున్నాయి. రవాణాశాఖ(ఆర్టీఏ) ఈ మేరకు రద్దు ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించి�
Grains on Roads | రాత్రివేళ ధాన్యం కుప్పలపై నల్లని టార్ఫాలిన్ కప్పి ఉంచడం వల్ల అవి వాహనదారులకు కనిపించక పెద్ద ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు ఎస్సై శ్రీనివాస్ గౌడ్. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వేరే చోట ధాన్యం
ఓఆర్ఆర్పై ఎగ్జిట్-2 కొల్లూర్-వెలిమల సమీపంలో సర్వీస్ రోడ్డు సరిగ్గా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్-వికారాబాద్ రైలు మార్గం ఉండడంతో మధ్యలో సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయల
Road Journey | హుస్నాబాద్ నుంచి పందిల్లకు వెళ్లే మార్గ మధ్యంలో బ్రిడ్జి పనులు నిర్వహిస్తుండగా.. ఇందుకుగాను ప్రత్యామ్నాయంగా పక్కనే మరో రహదారిని నిర్మించారు. రహదారి పనుల ద్వారా వాహనదారులు ఇబ్బందులు పడకుండా చర్య�
రాష్ట్రంలో ఉన్న కొత్త, పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్(హెచ్ఎస్ఆర్పీ) ఉండాలనే నిబంధనతో కొందరు వాహనాదారుల్లో గుబులు మొదలైంది. ఇప్పటివరకు 2019 ఏప్రిల్ 1 తర్వాత తయారైన వాహనాలకు మాత్రమే ఈ న�
Bridge Construction | షాపూర్ నగర్ నుంచి జగదిరిగుట్ట వెళ్లే పైప్లైన్ రోడ్డులో చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు 6 నెలలుగా కొనసాగుతున్నాయి. ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన దారి సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ�
Nagaram Road Works | నాగారం మున్సిపాలిటీ చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ఇటు రాంపల్లి చౌరస్తా నుంచి పోచారం మున్సిపాలిటీ యంనంపేట్ మీదుగా వరంగల్ హైవే వరకు రోడ్డు విస్తరణ చేసి కొత్తరోడ్డును నిర్మిస్తున్నారు. రోడ్�
ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల బెడద లేకుండా. వాహనదారులకు పారదర్శకమైన సేవలందించేందుకు కేసీఆర్ పాలనలో తీసుకొచ్చిన ‘టీ యాప్ ఫోలియో’ యాప్ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. టీ యాప్ ఫోలియ
Bridge | మధిర, ఫిబ్రవరి 20 : మధిర నియోజకవర్గంలోని బోనకల్లు-నాగులవంచ, చిరుమర్రి-వనం వారికి కృష్ణాపురం ప్రధాన రోడ్డు మార్గాలలో నిర్మాణ పనులు రెండేళ్లయినా అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో వాహనదారులు అష్టకష్టాలు పడుత�
వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నేషనల్ హైవే పీఆర్వో కేసర్ సింగ్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం డొల్లర గ్రామంలో వివిధ వాహనద
గుంతలమయంగా మారిన రోడ్లను సొంత డబ్బులతో బాగు చేసిన ఇద్దరు వ్యక్తులు ప్రజలు, వాహనదారుల మన్ననలు పొందారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూర్ పంచాయతీలోని టైరోడ్ నుంచి మురహరిదొడ్డి గ్రామానికి వెళ్లే