ఔటర్ రింగ్ రోడ్డుపై ఆంక్షలను వాహనదారులు గాలికి వదిలేస్తున్నారు. వేగ నియంత్రణపై అధికారులు సరైన దృష్టి సారించకపోవడంతో వాహనదారులు మితిమీరిన వేగంతో వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
రైల్వే గేట్లస్థానంలో కొన్నిచోట్ల అండర్ బ్రిడ్జిలు, మరికొన్ని చోట్ల ఆర్వోబీలను (రైల్వే ఓవర్ బ్రిడ్జి) రైల్వేశాఖ నిర్మిస్తున్నది. ఏండ్ల తరబడి పనులు కొనసాగుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు తప్పడంలేదు.
జాతీయ రహదారులపై టోల్ చార్జీలను 50 శాతం వరకూ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే వంతెనలు, అండర్ పాస్లు, ఫ్లైవోవర్లు, సొరంగాలు ఉన్న జాతీయ రహదారులపై మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది.
Stray Dogs |ప్రతి రోజు ప్రధాన రోడ్లపై కుక్కలు గుంపులు గుంపులుగా ఉండడంతో చిన్నారులకు భయంగా ఉంది. కుక్కలు ఎప్పుడు కరుస్తాయోమోనని భయాందోళనకు గురవుతున్నారు. రాయపోల్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్దనే ఈ పరిస్థితి ఉం
Approach road | వర్షాకాలంలో తలెత్తే సమస్యలపై అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Potholes | టేక్మాల్ నుంచి జోగిపేటకు వెళ్లేందుకు రోడ్డును విస్తరించి తారు రోడ్డు వేశారు. అయితే ధనూర గ్రామం దాటిన తర్వాత బ్రిడ్జి నిర్మించినప్పటికిని తారు రోడ్డు వేయలేదు. మట్టిరోడ్డు కావడంతో గుంతలు ఏర్పడ్డాయ�
Grain piles | తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ రోడ్లపైనే రైతులు కల్లాలు చేయడం దారి పొడవునా వచ్చిపోయేవారికి ఇబ్బందిగా మారుతుంది. నడిరోడ్డుపై వరి ధాన్యం కుప్పలు కుప్పలు వేసి అక్కడనే నూర్పిల్లు చేయడంతో ఆయ
గ్రేటర్ పరిధిలో రోడ్డు నిబంధనలు పాటించకుండా బండి నడిపిన వారిపై వేటు పడనుంది. వారి లైసెన్స్లు రద్దు కానున్నాయి. రవాణాశాఖ(ఆర్టీఏ) ఈ మేరకు రద్దు ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించి�
Grains on Roads | రాత్రివేళ ధాన్యం కుప్పలపై నల్లని టార్ఫాలిన్ కప్పి ఉంచడం వల్ల అవి వాహనదారులకు కనిపించక పెద్ద ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు ఎస్సై శ్రీనివాస్ గౌడ్. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వేరే చోట ధాన్యం
ఓఆర్ఆర్పై ఎగ్జిట్-2 కొల్లూర్-వెలిమల సమీపంలో సర్వీస్ రోడ్డు సరిగ్గా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్-వికారాబాద్ రైలు మార్గం ఉండడంతో మధ్యలో సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయల
Road Journey | హుస్నాబాద్ నుంచి పందిల్లకు వెళ్లే మార్గ మధ్యంలో బ్రిడ్జి పనులు నిర్వహిస్తుండగా.. ఇందుకుగాను ప్రత్యామ్నాయంగా పక్కనే మరో రహదారిని నిర్మించారు. రహదారి పనుల ద్వారా వాహనదారులు ఇబ్బందులు పడకుండా చర్య�
రాష్ట్రంలో ఉన్న కొత్త, పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్(హెచ్ఎస్ఆర్పీ) ఉండాలనే నిబంధనతో కొందరు వాహనాదారుల్లో గుబులు మొదలైంది. ఇప్పటివరకు 2019 ఏప్రిల్ 1 తర్వాత తయారైన వాహనాలకు మాత్రమే ఈ న�
Bridge Construction | షాపూర్ నగర్ నుంచి జగదిరిగుట్ట వెళ్లే పైప్లైన్ రోడ్డులో చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు 6 నెలలుగా కొనసాగుతున్నాయి. ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన దారి సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ�