పాకిస్తాన్లో వెలుగుచూసిన మరో పేలుడు (Blast)లో ముగ్గురు మరణించారు. ఖైబర్ ఫఖ్తుఖ్వ ప్రావిన్స్లోని హంగు జిల్లాలో ఓ మసీదులో శుక్రవారం పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు.
ఆ ఊరి మసీదు ఇమామ్కు ఒక్కొక్కరి ఇంట్లో విందు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకరోజు గ్రామానికి చెందిన జైనుల్లా వంతు వచ్చింది. మొదటిసారి ఇమామ్ తమ ఇంటికి విందుకు వస్తున్నారని జైనుల్లా దంపతులు ప్రత్యేక వంటకాలను �
యూపీలోని అలీఘఢ్ జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. చర్రా ప్రాంతంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బాబా బజ్రుద్దీన్ మసీదు, చారిత్రక దర్గాలో వీరంగం సృష్టించారు.
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి (Gyanvapi) మసీదు (Mosque)పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సంచనల వ్యాఖ్యలు చేశారు. జ్ఞానవాపిని మసీదు అని పిలవలేమని, అలా పిలిస్తే అది వివాదం అవుత�
వారణాసిలోని జ్ఞానవాపి మసీదుకు కార్బన్ డేటింగ్ (వయసు నిర్ధారణ) పరీక్షలను నిర్వహించేందుకు వారణాసి కోర్టు శుక్రవారం అంగీకరించింది. శివలింగ నిర్మాణం ఉందని భావిస్తున్న ప్రదేశం తప్ప మిగిలిన మసీదు అంతా ఆర్
త్యాగ నిరతికి, భక్తిభవానికి ప్రతీకగా నిలిచేది బక్రీద్. ఇస్లామిక్ క్యాలెండర్లో 12వ నెల అయిన జుల్హిజ్జా నెలలో పదో రోజున పండుగ కాగా, తొమ్మిదో రోజునే ఆరాఫా దినంగా జరుపుకుంటారు.
ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో బయటపడిన ఓ నిర్మాణం శివలింగమని హిందూ సంఘాలు.. కాదు, ఫౌంటెన్ అని ఆ మసీదు నిర్వహణ కమిటీ వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణం వయస్సును నిర్ధారించేందుకు కార్బన్
Hindu couple Marriage | కేరళ రాష్ట్రంలో ఓ హిందూ జంట వివాహం గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్లో ఎక్కువగా ఆ పెళ్లి గురించే చర్చ జరుగుతున్నది.
హర్యానాలోని (Haryana) సోనిపట్లో (Sonipat) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సోపట్లోని సందాల్ కలాన్లో ఉన్న ఓ మసీదుపై (Mosque) దుండగులు దాడిచేశారు. మసీదును ధ్వంసం చేయడంతోపాటు అందులో నమాజ్ (Namaaz) చేసుకుంటున్న వారిని విచక్షణార�
వర్ని మండలం జలాల్పూర్ గ్రామ శివారులోని బడాపహాడ్ వద్ద మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఉర్సు గురువారం ప్రారంభమయ్యింది. ఈ ఉత్సవాలను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించగా..
పాకిస్థాన్లో తాలిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి మృతుల సంఖ్య 83కి పెరిగింది. ఈ దుర్ఘటనలో 150 మందికిపైగా గాయపడ్డారు.