మసీదులు కూల్చితే రామరాజ్యం వస్తుందా? అని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బీజేపీ నేత బండి సంజయ్ని ప్రశ్నించారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బండి సంజయ్
జ్ఞాన్వాపీ కాంప్లెక్స్ పరిధిలో శివలింగాన్ని గుర్తించినట్టుగా చెబుతున్న ప్రాంతానికి భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు మంగళవారం వారణాసి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఇదే సమయంలో ముస్లింలు నమాజ్ చే�
జ్ఞాన్వాపీ కేసు ఓవైపు కొనసాగుతుండగానే.. కర్ణాటకలో ఓ హిందూత్వ సంస్థ అలాంటి వివాదాన్నే లేవనెత్తింది. శ్రీరంగపట్న పట్టణంలోని మసీదు స్థానంలో అంతకుముందు హనుమాన్ ఆలయం ఉండేదని
స్థానిక కోర్టు ఆదేశాల నేపథ్యంలో వారణాసిలోని జ్ఞాన్వాపీ మసీదు కాంప్లెక్స్లో వీడియో సర్వే వరుసగా రెండో రోజైన ఆదివారం కూడా ప్రశాంతంగా కొనసాగింది. భారీ బందోబస్తు నడుమ సర్వే జరిపారు. సర్వేలో ఎక్కువ శాతం మ�
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కార్యకర్తలు ఇవాళ ముంబైలోని చార్కోపా ప్రాంతంలో ఉన్న ఓ మసీదు వద్ద లౌడ్స్పీకర్లో హనుమాన్ ఛాలీసా ప్లే చేశారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే ఇచ్చిన డెడ్లైన్ ముగియ�
రంజాన్ మాసంలో ముస్లింలకు ఉపవాసదీక్షలు చాలా కీలకం. రాత్రి చేసే ఇఫ్తార్కు ఇబ్బందులు లేకున్నా..తెల్లవారుజామున 4.45లోపు చేసే సహర్కు సమయం చాలా తక్కువగా ఉంటుంది. తెల్లవారుజాము 3గంటలకు నిద్రలేస్తేగానీ సహర్క�
Kabul | ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో (Kabul) మరోసారి బాంబు దాడి జరిగింది. కాబూల్లోని ఖలీఫా సాహిబ్ మసీదులో మానవ బాంబు తనను తాను పేల్చుకోవడంతో 50 మందికి పైగా మృతించెందారు.
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని ఒక మసీదులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మందికిపైగా మరణించగా, 40 మందికిపైగా గాయపడ్డారు. ఉత్తర ఆఫ్ఘన్ నగరమైన మజార్-ఎ-షరీఫ్లో గురువారం ఈ ఘటన జరిగింది. సై డోకెన్ ప్రాంతంలోని షియ
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని మసీదుల అభివృద్ధి, ఫుట్పాత్లు,మ్యాన్హోళ్ల మరమ్మతులు, వాటి ఎత్తును పెంచడం తదితర పనులను చేపట్టేందుకు గాను రూ.3కోట్ల వరకు నిధులు �
జూబ్లీహిల్స్ : ఒకవ్యక్తి తాను చనిపోయాక తన ఆస్తిని మసీదు కమిటీకి దారాదత్తం చేస్తున్నట్లు వీలునామా రాశాడు. అయితే కబ్జాదారులు ఆ ఆస్తిని కాజేయాలని చూస్తున్నట్లు మసీదు కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. యూసుఫ్గ�
చాదర్ఘాట్ :సెక్రటేరియేట్లో మసీదు నిర్మాణం పై రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు హర్షణీయమని తహరీక్ మస్లిం షబ్బాన్ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ ముష్తాక్ మాలిక్ అన్నారు. సెక్రటేరియట్ మసీద�