ఇస్లాం ప్రకారం మసీదు కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు. అదొక ఆధ్యాత్మిక, మానసిక, సామాజిక, రాజకీయ శిక్షణల కేంద్రం. అందుకే ఆనాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం మదీనాలో హిజ్రత్ చేసిన తర్వాత మసీద�
illegal mosque in Shimla | ఒక మసీదు వద్దకు జనం పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. భారీగా నిరసన చేపట్టారు. అక్రమంగా నిర్మించిన ఆ మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఈ సంఘటన జరిగింది.
BJP Leader | ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన బీజేపీ నేత ఒక్కసారిగా మాట్లాడటం ఆపేశారు. మసీదు నుంచి ప్రార్థన వినగానే ఆయన మౌనంగా ఉండిపోయారు. అది ముగిసిన తర్వాత తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు. ఈ వీడియో క్లిప్ సోష�
Poor Man Donated Egg | మసీదు నిర్మాణం కోసం ఒక పేదవాడు గుడ్డును విరాళంగా ఇచ్చాడు. ఎంతో ప్రేమతో దానిని స్వీకరించిన కమిటీ సభ్యులు వేలం పాట నిర్వహించారు. సుమారు ఐదు రుపాయలు విలువ చేసే ఆ గుడ్డు వేలం పాటలో లక్షల్లో అమ్ముడుపో
Mob Tries To Enter Mosque | ఒక గుంపు మసీదు వద్ద డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత అందులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. (Mob Tries To Enter Mosque) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశ
Ayodhya Mosque Construction | ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నిర్మించిన రామ మందిరానికి సోమవారం ప్రారంభోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో అయోధ్యలో నిర్మించనున్న మసీదుపైనా (Ayodhya Mosque Construction) ఆసక్తి నెలకొన్నది.
వరుస పేలుళ్ల ఘటనలో భారత్ (India) హస్తం ఉందని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సర్ఫ్రాజ్ బగ్టీ (Sarfaraz Bugti) అన్నారు. బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో పర్యటించిన ఆయన ఈ రెండు పేలుళ్ల వెను భారత నిఘా విభాగమైన రా (RAW) ప�
పాక్లో ఆత్మాహుతి దాడులు.. 57 మంది దుర్మరణం. ఈద్ మిలాదున్ నబీని పురస్కరించుకొని శుక్రవారం బలూచిస్థాన్ రాష్ట్రంలో భారీ సంఖ్యలో జనాలు ఓ మసీదు సమీపంలో గుమికూడారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్�
పాకిస్తాన్లో వెలుగుచూసిన మరో పేలుడు (Blast)లో ముగ్గురు మరణించారు. ఖైబర్ ఫఖ్తుఖ్వ ప్రావిన్స్లోని హంగు జిల్లాలో ఓ మసీదులో శుక్రవారం పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు.
ఆ ఊరి మసీదు ఇమామ్కు ఒక్కొక్కరి ఇంట్లో విందు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకరోజు గ్రామానికి చెందిన జైనుల్లా వంతు వచ్చింది. మొదటిసారి ఇమామ్ తమ ఇంటికి విందుకు వస్తున్నారని జైనుల్లా దంపతులు ప్రత్యేక వంటకాలను �
యూపీలోని అలీఘఢ్ జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. చర్రా ప్రాంతంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బాబా బజ్రుద్దీన్ మసీదు, చారిత్రక దర్గాలో వీరంగం సృష్టించారు.