హైదరాబాద్లోని మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. గూడ్స్ షెడ్ రోడ్డులో ఉన్న ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో శనివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్లోని మెట్రో స్టేషన్లో (Hyderabad Metro) బుల్లెట్ కలకలం సృష్టించింది. బీహార్కు చెందిన మహమ్మద్ అనే యువకుడు మూసాపేట ప్రగతినగర్లో ఉంటూ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తున్నాడు.
గొలుసుకట్టు కాల్వలకు గండీ పడింది. కాల్వలో వెళ్లాల్సిన వరద చెరువు నీళ్లు పంట పొలాల వెంట వెళ్తుండడంతో పంటలు దెబ్బతింటున్నాయ ని నెత్తి నోరు కొట్టుకున్నా పట్టించుకునే వారు కరువయ్యారని రైతులు ఆరోపిస్తున్న�
మండలంలోని వేములకు ఈ నెల 5న టాటా సుమోలో 10 మంది వచ్చారు. గ్రామంలో ప ర్యటిస్తూ ‘జేబీ హోమ్స్ నీడ్స్' పే రుతో స్పెషల్ డిస్కౌంట్ ద్వారా రూ.3,600 కడితే మీకు మూడు సబ్బులు ఇస్తామని, ఆ సబ్బుల్లో ఒక చీటి ఉంటుందని, ఆ చీ ట�
MLA Madhusudhan Reddy | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేస్తే సకాలంలో బిల్లులు అందజేస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చెప్పారు.
Government Schools | ప్రభుత్వ పాఠశాలలోనే ఉత్తమ విద్యా బోధన లభిస్తుందని ఎంఈవోలు రాజేశ్వర్ రెడ్డి, కురుమూర్తి, టీఎస్యూటీఎఫ్ మహబూబ్నగర్ జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ దుంకుడు శ్రీనివాస్ అన్నారు.
MLA Madhusudhan Reddy | రైతుల సమస్యలు సులభంగా పరిష్కరించే విధంగా తీసుకు వచ్చిన గొప్ప చట్టం
భూ భారతి ఆర్వోఆర్ చట్టమని దేవరకద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు.
BRS silver jubilee | ఈనెల 27న జరిగే వరంగల్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మినరసింహ యాదవ్, మాజీ జడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్ పిలుపునిచ్చా�
పవిత్ర రంజాన్ వేడుకను పురస్కరించుకొని శుక్రవారం అత్యంత భక్తి పెద్దలతో షబ్ ఏ ఖదర్ వేడుకను ముస్లింలు నిర్వహించుకున్నారు. రంజాన్ మాసంలో చివరి శుక్రవారం పవిత్ర రంజాన్ మాసం 27వ రోజు గురువారం రాత్రి షబ్ ఏ ఖదర్
హైదరాబాద్లోని మూసాపేట వై జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) యువకుడు మృతి చెందారు. గురువారం ఉదయం బైక్పై వెళ్తున్న ఓ యువకుడిని మూసాపేట వై జంక్షన్ మలుపు వద్ద కూకట్పల్లి నుంచి వస్తున్న డీసీఎం ఢీ
Cyberabad | ఈ నెల 14వ తేదీ నుంచి సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు ఈ ఆంక్షలు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
ఇంట్లోకొచ్చిన వరద నీటిని తోడే క్రమంలో ఓ బాలుడు కరెంట్ షాక్కు గురై.. చికిత్స పొందుతూ చనిపోయాడు. కూకట్పల్లి సీఐ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి ప్రశాంత్నగర్ పరిధి ఇందిరానగర్కు చెంది