మండలంలోని వేములకు ఈ నెల 5న టాటా సుమోలో 10 మంది వచ్చారు. గ్రామంలో ప ర్యటిస్తూ ‘జేబీ హోమ్స్ నీడ్స్' పే రుతో స్పెషల్ డిస్కౌంట్ ద్వారా రూ.3,600 కడితే మీకు మూడు సబ్బులు ఇస్తామని, ఆ సబ్బుల్లో ఒక చీటి ఉంటుందని, ఆ చీ ట�
MLA Madhusudhan Reddy | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేస్తే సకాలంలో బిల్లులు అందజేస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చెప్పారు.
Government Schools | ప్రభుత్వ పాఠశాలలోనే ఉత్తమ విద్యా బోధన లభిస్తుందని ఎంఈవోలు రాజేశ్వర్ రెడ్డి, కురుమూర్తి, టీఎస్యూటీఎఫ్ మహబూబ్నగర్ జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ దుంకుడు శ్రీనివాస్ అన్నారు.
MLA Madhusudhan Reddy | రైతుల సమస్యలు సులభంగా పరిష్కరించే విధంగా తీసుకు వచ్చిన గొప్ప చట్టం
భూ భారతి ఆర్వోఆర్ చట్టమని దేవరకద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు.
BRS silver jubilee | ఈనెల 27న జరిగే వరంగల్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మినరసింహ యాదవ్, మాజీ జడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్ పిలుపునిచ్చా�
పవిత్ర రంజాన్ వేడుకను పురస్కరించుకొని శుక్రవారం అత్యంత భక్తి పెద్దలతో షబ్ ఏ ఖదర్ వేడుకను ముస్లింలు నిర్వహించుకున్నారు. రంజాన్ మాసంలో చివరి శుక్రవారం పవిత్ర రంజాన్ మాసం 27వ రోజు గురువారం రాత్రి షబ్ ఏ ఖదర్
హైదరాబాద్లోని మూసాపేట వై జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) యువకుడు మృతి చెందారు. గురువారం ఉదయం బైక్పై వెళ్తున్న ఓ యువకుడిని మూసాపేట వై జంక్షన్ మలుపు వద్ద కూకట్పల్లి నుంచి వస్తున్న డీసీఎం ఢీ
Cyberabad | ఈ నెల 14వ తేదీ నుంచి సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు ఈ ఆంక్షలు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
ఇంట్లోకొచ్చిన వరద నీటిని తోడే క్రమంలో ఓ బాలుడు కరెంట్ షాక్కు గురై.. చికిత్స పొందుతూ చనిపోయాడు. కూకట్పల్లి సీఐ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి ప్రశాంత్నగర్ పరిధి ఇందిరానగర్కు చెంది
పిల్లల దొంగలు వ చ్చారన్న వార్త మూసాపేటలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. మూసాపేటలోని కుమ్మరి గేరిలో రెండ్రోజులుగా బియ్యం అమ్ముతారా అం టూ నలుగురు వ్యక్తులు తిరుగుతున్నారు.
“దేశంలోని 19 రాష్ర్టాలతోపాటు కేంద్రంలో నూ బీజేపీ ప్రభుత్వమే ఉన్నది.. మరి సీఎం కేసీఆర్ ఇచ్చినట్లు ఆ రాష్ర్టాల్లో రైతుబంధు ఎందుకు ఇస్తలేరు? రెండు వేల పింఛన్ ఎందుకిస్తలేరు? మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, దళి�