పిల్లల దొంగలు వ చ్చారన్న వార్త మూసాపేటలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. మూసాపేటలోని కుమ్మరి గేరిలో రెండ్రోజులుగా బియ్యం అమ్ముతారా అం టూ నలుగురు వ్యక్తులు తిరుగుతున్నారు.
“దేశంలోని 19 రాష్ర్టాలతోపాటు కేంద్రంలో నూ బీజేపీ ప్రభుత్వమే ఉన్నది.. మరి సీఎం కేసీఆర్ ఇచ్చినట్లు ఆ రాష్ర్టాల్లో రైతుబంధు ఎందుకు ఇస్తలేరు? రెండు వేల పింఛన్ ఎందుకిస్తలేరు? మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, దళి�
మూసాపేట (మహబూబ్నగర్) : మూసాపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఎస్ఐ పర్వతాలు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జానంపేటకు చెందిన కావలి రాములు (35)కు కొంతకాలంగా తిమ�