మొంథా తుపాను గాయాల నుంచి మెట్ట ప్రాంతమైన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రైతులు కోలుకోవడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే దశలో నీటిపాలు కావడంతో రైతులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. మొంథా తుపాను �
వానకాలం సాగు పత్తి రైతుకు కలిసిరాలేదు. అధిక వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. 33శాతానికి పైగా పంటనష్టం జరిగితేనే పరిహారానికి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం రైతులక�
Montha Cyclone | మొంథా తుఫాను (Montha Cyclone) ప్రభావంతో బీహార్ (Bihar) లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలుల వీస్తున్నాయి. దాంతో రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రచారంపై తీవ్ర ప్రభా�
YS Jagan | రాష్ట్రంలో మొంథా తుపానును ప్రభుత్వ యంత్రాంగం సమర్ధవంతంగా ఎదుర్కొందని , అధికారులంతా అద్భుతంగా పనిచేశారని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుగా లేదా అని వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.
అకాల వర్షాలతో తడిసి ముద్దయిన పత్తి.. సగానికి సగం పడిపోయిన దిగుబడి.. 12% తేమ నిబంధనతో సీసీఐ కొర్రీలు.. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర దక్కని దైన్యం.. నేటికీ ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు.. వెరసి... పత్తి రైతు గుండె
Harvesters | సీజన్లో హార్వెస్టర్లు దొరక్క రైతులు డబ్బులు అధికంగా చెల్లించి మరి వరి కోత చేపట్టేవారు. కానీ నేడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. తుఫాన్ వల్ల వర్షాలు పడడంతో నేల సహకరించక హార్వెస్టర్లను ఆశ్రయిం�
Paddy grain | వరి ధాన్యం వర్షానికి దెబ్బ తినడంతో రైతులకు కన్నీళ్లను మిగిల్చిందని.. కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని మెదక్ మండల మాజీ రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్ష
మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట త డిసి పోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు,
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్ మాస్టర్ ప్లాన్ అంశం ప్రస్తుతం తెర మీదికి వచ్చింది. అమృత్ 2.0లో భాగంగా ఇప్పటికే డ్రోన్ సర్వే పూర్తైంది. సమాచార సేకరణ చేపడుతున్నారు. అమృత్ 1.0లో నిజామాబాద్ నగరపాల
ఆకాశం కోతకు గురైనట్టు.. సముద్రం కట్టలు తెగినట్టు.. మొంథా తుపాను ఉమ్మడి వరంగల్ జిల్లాను ముంచెత్తింది. భారీ, అతిభారీ అనే కొలమానికాన్ని మింగేసింది. తన తీవ్రతలో కొట్టుకుపోయేలా చేసింది. కాళేశ్వరం, మహదేవ్పూర్
తడిసిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రెండు రోజులుగా మొంథా తుపాన్ ప్రభావం వల్ల మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో�
అకాల వర్షాలకు ధాన్యం తడుస్తున్నా సొసైటీ సిబ్బంది టార్పాలిన్లు ఇవ్వడంలేదని ఆగ్రహించిన అన్నదాతలు ఆందోళన చేపట్టారు. కోటగిరి మండల కేంద్రంలో సహకార సంఘం గోదాం వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. అనంతరం కోటగిరి-పొ�