Ashwini Vaishnaw | ‘మొంథా’ తుఫాను (Montha cyclone) ముంచుకొస్తు్ండటంతో భారత రైల్వే శాఖ అప్రమత్తమైంది. తక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా తెలుగు రాష్ట్రాల్లో, ఒడిశాలో డివిజనల్ వార్ రూమ్లను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ మంత్రి (Rai
Flights Cancelled | శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు అయ్యాయి. శంషాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, రాజమండ్రికి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్ర�
Cyclone Montha | పశ్చిమ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను (Montha Cyclone) తీరంవైపు దూసుకొస్తోంది. దాంతో ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh), ఒడిశా (Odisha) రాష్ట్రాల తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుపానుగా కాకినాడ తీరం వైపు దూసుకొస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు �