ఉమ్మడి మెదక్ జిల్లా రైతులను మొంథా తుపాన్ భయం వెంటాడుతోంది. చేతికొచ్చిన పంట తుపాన్ వల్ల నేల రాలుతుంది.రైతులు ధాన్యాన్ని ఆరబెడుతుంటే వర్షాలకు తడిసిపోతున్నది. రైతులకు కునుకు లేకుండా చేస్తుంది. ఆరుగాలం �
తుపాన్ ప్రభావంతో సంగారెడ్డి జిల్లాలో రెండురోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా అంతటా రెండు సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ఆరు మండలాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా 16 మండలాల్లో సాధార�
సంగారెడ్డి జిల్లా పులల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టుకు వరద వస్తున్నది. మొంథా తుపాన్ కారణంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పక్షం రోజుల అనంతరం సింగూరు ప్రాజెక్టులోకి మళ్లీ వరద ప్రారంభమైం
తీరందాటిన మొంథా తుపాను ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం రాత్రి, బుధవారం రోజంతా భారీ వర్షం కురవడంతో చేతికొచ్చిన పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు నీటమునిగాయి. కల్లాల్లో ఆరబెట్
జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. మొంథా తుపాను
Montha Cyclone | మొంథా తుఫాన్ వరంగల్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలు జిల్లాలో వర్షాలు స్తంభించాయి. ఆకాశానికి చిల్లుపడిందా అనిపించేంతగా వర్షం కురుస్తుండడంతో లోతట్టు ప్రాం
Paddy Crop | మాయదారి మొంథా తుఫానుతో వరి పంట మునిగి రైతులు బోరున విలపిస్తున్నారు. దీంతోపాటు బలంగా వీచిన గాలులతో అక్కడక్కడ చెట్లు నేలకొరిగాయి. లోతట్టు కాలనీలు కొన్ని జలమయమయ్యాయి.
Montha Cyclone | మొంథా తుఫాన్ కారణంగా హనుమకొండలో రోడ్లన్నీ జలమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్) ఎదురుగా రోడ్డు మొత్తం వరద నీటితో నిండిపోయింది.
మొంథా తుఫాను ప్రభావం శ్రీశైల తీవ్రస్థాయిలో కనిపించింది. శ్రీశైలం మండలంలో గడిచిన 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జనజీవన స్తంభించింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారల దర్శానికి వచ్చిన భక్త�
Montha Cyclone | తీవ్ర తుపాను మొంథా ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. జనగామ, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో అత
Ashwini Vaishnaw | ‘మొంథా’ తుఫాను (Montha cyclone) ముంచుకొస్తు్ండటంతో భారత రైల్వే శాఖ అప్రమత్తమైంది. తక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా తెలుగు రాష్ట్రాల్లో, ఒడిశాలో డివిజనల్ వార్ రూమ్లను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ మంత్రి (Rai
Flights Cancelled | శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు అయ్యాయి. శంషాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, రాజమండ్రికి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్ర�
Cyclone Montha | పశ్చిమ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను (Montha Cyclone) తీరంవైపు దూసుకొస్తోంది. దాంతో ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh), ఒడిశా (Odisha) రాష్ట్రాల తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుపానుగా కాకినాడ తీరం వైపు దూసుకొస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు �