సన్న ధాన్యం ప్రభుత్వ రంగ సంస్థల్లో విక్రయిస్తే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ఊదరగొట్టిన ప్రభుత్వం వానకాలం కొనుగోళ్లు ప్రారంభమైనా గత యాసంగి సీజన్కు సంబంధించిన బోనస్ మాత్రం ఖాతాల్లో జమ కాలేదు. దీంతో ఈ
సన్నరకం వరి ధాన్యానికి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామంటూ హామీనిచ్చి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కర్షకులను నిలువునా మోసం చేస్తోంది. ఖమ్మం జిల్లాలోని సుమారు 18 వేలమందికిపైగా రైతులు గత యా�
యూరియా కొరతతో అష్టకష్టాలు పడిన అన్నదాతలను మరో కష్టం వెంటాడుతున్నది. ఈ వానకాలం సీజన్లో సర్కారుకు ధాన్యం అమ్మే రైతులకు సకాలంలో పైసలు రావడం గగనమేనని తెలుస్తున్నది.
వానలతోపాటే చెదపురుగులూ విజృంభిస్తాయి. తలుపులు, కిటికీలతోపాటు చెక్క ఫర్నిచర్పై దాడిచేస్తాయి. లక్షల్లోనే నష్టం కలిగిస్తాయి. కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే.. చెదపురుగులకు ఇట్టే చెక్ పెట్టొచ్చు!
Health Tips | వర్షాకాలం వేడి నుంచి ఉపశమనం కలిగించినా.. అనేక వ్యాధులను తీసుకువస్తుంది. వాస్తవానికి, వర్షాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనికి ప్రధాన కారణం ఇన్ఫెక్షన్లు. దాంతో వ్యాధులు వచ్చే ప్రమ
వర్షాకాలం తర్వాత రూ.168 కోట్లతో సింగూరు కాలువల సీసీ లైనింగ్ పనులు చేపడతామని, ప్రాజెక్టు మరమ్మతుల కోసం రూ.16 కోట్లు మంజూరైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
2024-25 వానకాలం సీఎమ్మాఆర్ గడువు పెంచుతూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్పూల్లో మిగిలిన బియ్యం ఇచ్చేందుకు సెప్టెంబర్ 12వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది.
ఎడతెరిపి లేకుండా గురువారం రాత్రి రెండు గంటల పాటు కోదాడలో వాన దంచికొట్టింది. దీంతో పలుచోట్ల వరద రోడ్లపైకి రావడం తో పట్టణ ప్రజలు, వాహనదారులు నరయాతన పడ్డారు. భారీ వర్షానికి ఎర్రకుంట చెరువుకు వరద పెరిగింది. ద
‘యూరియా బస్తాను ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.266కు విక్రయిస్తే మాకు గిట్టుబాటు కాదు. రూ.388కి అయితేనే విక్రయిస్తాం. లేదంటే మొత్తం అమ్మకాలను బంద్ చేస్తాం..’ ఇదీ మూడు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా ఎరువుల డీలర్ల
‘వానకాలం సీజన్ నెత్తిమీదికొచ్చింది.. వర్షాలు కూడా పడుతున్నాయి.. ఈ రెండు నెలలు రైతులు, రైతు కూలీలు పొ లం పనుల మీదనే ఉంటారు. ఇప్పుడు వాళ్లకు రాజకీయాలు పట్టవు. ఈ సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కానిచ్చేద్దా�
వానకాలం సాగు పెట్టుబడి కోసం రైతాంగం తిప్పలు పడుతున్నది. పంటలు వేసే సమయం సమీపిస్తున్నా.. కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా ఊసెత్తకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నది.