వరుణదేవుడు దోబూచులాడుతున్నాడు. మబ్బులు ఊరిస్తున్నా.. కరుణించడం లే దు. వానకాలం సీజన్ ప్రారంభమైన నెల దాటుతున్నా నారాయణపేట జిల్లాలో ఇంకా ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నా
అదును దాటుతున్నా వరుణదేవుడి జాడ కనిపించడం లేదు. సాధారణం తప్పా పదును వానలు కురవడం లేదు. ఇప్పటికే మెట్ట పైర్లను పూర్తిస్థాయిలో సాగు చేయాల్సిన రైతులు 5 శాతం కూడా విత్తలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. న�
వానాకాలం ప్రారంభమై నెలరోజులు గడిచినా భారీ వర్షం కరువైంది. యాసంగి ముగిసి వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. అడపాదడపా ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం, చిన్నపాటి తుంపర్లు వచ్చి పో�
ఖమ్మం జిల్లాలో వానకాలం వ్యవసాయ సాగు పనులు జోరందుకున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు పొలాల్లో దుక్కులు పూర్తి చేసి విత్తనాలు విత్తడంలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా పత్తి సాగు జిల్లావ్యాప్తంగా జోరుగా కొన
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షం మెట్ట పంటలకు ప్రాణం పోసింది. దినదినం తీవ్ర నిరుత్సాహానికి లోనవుతున్న అన్నదాతల్లో ఈ వాన ఆశలు చిగురింపజేసింది. వానకాలం ప్రారంభమై నెల రోజులు దాటినప్పటికి ఇప్పటి వర�
రుతుపవనాల ప్రభావంతో నగరంలోని మచ్చ బొల్లారం, దుండిగల్, నాచారం, కీసర తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. దీంతో వాతావరణం కొంత చల్లబడింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత�
జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఎల్ నినో తీవ్రస్థాయికి చేరుకుంటుందని, దీనివల్ల తీవ్ర వాతావరణ పరిస్థితులు తలెత్తే అవకాశాలు మరింత పెరుగుతాయని ఐక్యరాజ్యసమితికి చెందిన వాతావరణ, శీతోష్ణస్థితి సంస్థ శుక్రవార�
జాయింట్ యాక్షన్ టీమ్స్(జేఏటీ)ల వర్షాకాల సన్నద్ధత, విపత్తు నిర్వహణను బలోపేతం చేయడం కోసం తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో గురువారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భ�
యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వానకాలం వచ్చినా సాగు నీటి కష్టాలు తప్పడంలేదు. వరుణుడు కరుణించడంలేదు. చెరువుల్లో నీరు లేక ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి
ఎన్నో ఆశలతో వానకాలం సేద్యానికి సిద్ధమైన రైతులకు ఆదిలోనే ఎదురుదెబ్బ తాకుతున్నది. సీజన్ మొదలై నెల దాటినా గట్టి వాన లేక, మొగులుకేసి చూడాల్సి వస్తున్నది. ఇప్పటికే నార్లు పోసుకుంటున్న కొందరు రైతులు వర్షాల క
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వెలవెల బోతోంది. ఈ సీజన్లో జూన్ నెల ముగింపునకు చేరుకుంది. అయినప్పటికీ ఆశాజనకంగా వర్షాలు కురియలేదు. ఇప్పటి వరకు సంతృప్తికరంగా ఇన్ఫ్లో కూడా ఎస్సారెస్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కీలకమైన ప్రాజెక్టులు కళ తప్పాయి. వానాకాలం ఆరంభమై నెల రోజులు సమీపిస్తున్నా జంట జలాశయాలు దాదాపు బోసిపోయాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్స్టోరేజీకి చేరింది. నిజాంసాగర్ల�
వర్షాకాలంలో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. మెదక్ జిల్లా చేగుంట మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం అభివృద్ధి, ప్రజాసంక్షేమంపై �
వానకాలం సీజన్ ప్రారంభమైంది. దీంతో అన్నదాతలకు కాంగ్రెస్ సర్కారులో యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఇదే అదునుగా భావించిన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ నిర్వాహకులు యూర�