వేసవిలో ఇంట్లోకి ఎకువ సహజ కాంతి వచ్చేలా కిటికీలను తెరవడం, పత్తితో చేసిన లేత రంగుల తెరలు, దిండు కవర్లు ఉపయోగించడం, గాజు పాత్రల్లో తాజా పూలు ఉంచడం, మట్టి కుండీల్లో పచ్చని మొకలను అమర్చడంలాంటివి ఇంటికి చల్లదన
వానకాలం మొదలై నెలన్నర గడిచింది. ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకు గట్టి వర్షం పడక జలాశయాల్లోకి నీరు చేరలేదు. బోర్లు, బావుల్లో ఉన్న నీరు ఇంకిపోయింది. అడపా దడపా కురిసిన వర్షానికి వేసిన పత్తి, పెసర, మక్కజొన్న తద�
వానకాలం ప్రారంభమై నెలన్నర గడిచినా వర్షం కురవకపోవడంతో పంటల సాగు ముందుకు సాగడం లేదు. వాన పడుతుందనే ఆశతో రైతులు పత్తి, పెసర, మక్కజొన్న, పసుపు వంటి పంటలు వేశారు. బావులు, బోర్ల కింద వరినారు పోశారు. వాన రాక, కాల్వ �
సకాలంలో వర్షాలు పడక చెరువులు, కుంటలు నిండకపోవడంతో వాటి పరిధిలోని వందల ఎకరాల పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. అడపా దడపా కురిసిన వర్షాలకు తోడు బోర్లు, బావుల కింద పోసిన వరి నార్లు ఎండిపోయే పరిస్థితి నెలక�
వానకాలం ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా వరుణుడు కరుణించడం లేదు. దీంతో బావుల కింద వరి సాగుచేసిన రైతులు ఆదిలోనే అష్టకష్టాలు పడుతున్నారు. బావుల్లో నీరు అడుగంటి పోతుండడంతో క్రేన్ల సాయంతో పూడిక తీయడంతో పాటు �
కార్తెలు కరిగి పోతున్నాయి.. వానలు ముఖం చాటేశాయి. ఎండలు దంచుతుంటే పంటలు ఎండుతున్నాయి. కాలం కలిసి రాకపోవడంతో రైతులకు కన్నీళ్లే దిక్కయ్యాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అన్నదాతలు తల్లడిల్లిపోతున్నారు. సాగ�
అసలే మెట్ట ప్రాంతం... వర్షాధారం తప్ప ఏ ఇతర ప్రత్యామ్నాయ సాగునీటి వసతులు లేని కరువు పీడిత ప్రాంతం... ఒకప్పుడు తాగేందుకు నీళ్లు లేక అల్లాడిన ప్రాంతం... తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొని పశువులను కాపాడుకునేంద
వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇటు వర్షాలు పడక, అటు దేవాదుల కాల్వలు వెలవెలపోతుండడంతో రైతులు విలవిలలాడుతున్నారు. వర్షాలు పడకపోయినా దేవాదుల కాల్వ ద్వారా ప్రభుత్వం సాగునీరు అందిస్తుందనే నమ్�
ఎల్నినో ప్రభావం అన్నదాతలకు శాపంగా మారడంతో జిల్లాలో వానకాలం సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎల్నివో గాలి పొర నైరుతి రుతుపవనాలను బలహీన పర్చింది. దీని ప్రభావం కారణంగా అక్కడక్కడ చిరుజల్లులు కురిసినా అది
వానకాలం ప్రారంభమై నెలన్నర రోజులు గడుస్తున్నా మెదక్ జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. రైతులు వేసిన విత్తనాలు మొలకలు రావడం లేదు. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కందులు, పసర్లు, మినుములతో పాటు వరి త�
వానకాలం ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నప్పటికీ అనుకున్న రీతిలో వర్షాలు లేకపోవడం వల్ల సాగు చేసుకున్న పంటలు చేజారి పోకుండా ఉండాలని రైతన్నలు అప్పులు చేసి బోరుబావులను తవ్వి నీటి కోసం నానా తిప్పలు పడుతున్నార�
వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి పదునైన వానలు కురియలేదు. దీంతో వ్యవసాయానికి సిద్ధమైన రైతులు వరుణుడి కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయినా వరుణుడు కరుణించకపోవడంతో వరుణుడి కోసం ప్రత్యేక పూజలు ప్రారంభి