వర్షాకాలం తర్వాత రూ.168 కోట్లతో సింగూరు కాలువల సీసీ లైనింగ్ పనులు చేపడతామని, ప్రాజెక్టు మరమ్మతుల కోసం రూ.16 కోట్లు మంజూరైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
2024-25 వానకాలం సీఎమ్మాఆర్ గడువు పెంచుతూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్పూల్లో మిగిలిన బియ్యం ఇచ్చేందుకు సెప్టెంబర్ 12వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది.
ఎడతెరిపి లేకుండా గురువారం రాత్రి రెండు గంటల పాటు కోదాడలో వాన దంచికొట్టింది. దీంతో పలుచోట్ల వరద రోడ్లపైకి రావడం తో పట్టణ ప్రజలు, వాహనదారులు నరయాతన పడ్డారు. భారీ వర్షానికి ఎర్రకుంట చెరువుకు వరద పెరిగింది. ద
‘యూరియా బస్తాను ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.266కు విక్రయిస్తే మాకు గిట్టుబాటు కాదు. రూ.388కి అయితేనే విక్రయిస్తాం. లేదంటే మొత్తం అమ్మకాలను బంద్ చేస్తాం..’ ఇదీ మూడు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా ఎరువుల డీలర్ల
‘వానకాలం సీజన్ నెత్తిమీదికొచ్చింది.. వర్షాలు కూడా పడుతున్నాయి.. ఈ రెండు నెలలు రైతులు, రైతు కూలీలు పొ లం పనుల మీదనే ఉంటారు. ఇప్పుడు వాళ్లకు రాజకీయాలు పట్టవు. ఈ సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కానిచ్చేద్దా�
వానకాలం సాగు పెట్టుబడి కోసం రైతాంగం తిప్పలు పడుతున్నది. పంటలు వేసే సమయం సమీపిస్తున్నా.. కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా ఊసెత్తకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నది.
కరీంనగర్ రాంనగర్లోని ఓ రైస్ మిల్లు నుంచి ధాన్యం తరలింపు వ్యవహారం వివాదాస్పదమవుతున్నది. ఒక మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని అనుమతి లేకుండానే మరో మిల్లుకు తరలించడం పెద్ద దుమారమే రేపింది.
గ్రేటర్లో వానలు షురువయ్యాయి. 2009 తరువాత 15 రోజుల ముందే వర్షాకాలం ప్రారంభమైంది. గడిచిన మూడు నాలుగు రోజులుగా వానలు కురుస్తుండటంతో నగరం అప్పుడే చిత్తడిగా మారింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకోవడంతో పాట�
Monsoon | వర్షాకాలం భారతదేశంలో షెడ్యూల్ కంటే ముందే వచ్చింది. నైరుతి రుతుపవనాల ముందస్తు రాక అరుదుగా జరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పెద్దఎత్తున సంభవించే వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని �
నల్లగొండ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దాంతో జిల్లా అంతటా వర్ష ప్రభావం కనిపించింది. వారం రోజులుగా సూర్య ప్రతాపంతో తల్లడిల్లిన ప్రజాన�
వానకాలం ముంగిట డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఏటేటా డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిరుడు రాష్ట్రంలో రికార్డు స్థా యిలో 10,077 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.