ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టు రైతులు ఈ వానకాలం వరి పంట వేద్దామా..? వద్దా? అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తం సాగర్ ఆయకట్టు సుమారు 2లక్షల ఎకరాల్లో లక్ష ఎకరాలకు వైరా రిజర్వాయర్ ద్వారా, మరో లక�
వానకాలం.. వ్యాధుల కాలం. సీజనల్ వ్యాధులు విజృంభించే కాలం. ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా ప్రాణాలు హరీమనే కాలం. దోమలు, ఈగల వ్యాప్తి, పారిశుధ్య నిర్వహణ సరిగ్గాలేకపోవడం వంటి కారణాలతో ప్రజలు మలేరియా, డెంగీ, వైరల్ �
వానాకాలంలో జుట్టును సంరక్షించుకోవడం చాలాకష్టంగా ఉంటుంది. ఉదయాన్నే తలస్నానం చేసి, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఓ చిన్నపాటి వర్షం అంతా చెడగొట్టేస్తుంది. వానలో తడిసి ఇంటికి తిరిగి వచ్చేసరికి స్కాల్ప్ జి�
వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా సరైన వానలు లేక ఆందోళనలో ఉన్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మెట్ట ప్రాంత రైతులకు వరుణుడు ముసురుతో సరిపెడుతున్నాడు. గడిచిన నాలుగు రోజులుగా ‘చినుకు ఆగదు... వరద పార�
కాలం కరుణించింది.. వాన దంచికొట్టింది. వర్షాకాలం మొదలైన రెండు నెలల తర్వాత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకబిగిన పడుతున్న చినుకులు రైతులను మురిపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు,
వర్షాకాలం నేపథ్యంలో ఖమ్మం నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. నగరంలో పలుచోట్ల చెత్త పేరుకుపోవడం, మురుగు కాలువలు పూడుకుపోవడం, వర్
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో జూరాల ప్రాజెక్టు జళ కళ సంతరించుకోగా జూరాల ప్రాజెక్టు నుంచి నెట్టెంపా�
వేసవిలో ఇంట్లోకి ఎకువ సహజ కాంతి వచ్చేలా కిటికీలను తెరవడం, పత్తితో చేసిన లేత రంగుల తెరలు, దిండు కవర్లు ఉపయోగించడం, గాజు పాత్రల్లో తాజా పూలు ఉంచడం, మట్టి కుండీల్లో పచ్చని మొకలను అమర్చడంలాంటివి ఇంటికి చల్లదన
వానకాలం మొదలై నెలన్నర గడిచింది. ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకు గట్టి వర్షం పడక జలాశయాల్లోకి నీరు చేరలేదు. బోర్లు, బావుల్లో ఉన్న నీరు ఇంకిపోయింది. అడపా దడపా కురిసిన వర్షానికి వేసిన పత్తి, పెసర, మక్కజొన్న తద�
వానకాలం ప్రారంభమై నెలన్నర గడిచినా వర్షం కురవకపోవడంతో పంటల సాగు ముందుకు సాగడం లేదు. వాన పడుతుందనే ఆశతో రైతులు పత్తి, పెసర, మక్కజొన్న, పసుపు వంటి పంటలు వేశారు. బావులు, బోర్ల కింద వరినారు పోశారు. వాన రాక, కాల్వ �
సకాలంలో వర్షాలు పడక చెరువులు, కుంటలు నిండకపోవడంతో వాటి పరిధిలోని వందల ఎకరాల పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. అడపా దడపా కురిసిన వర్షాలకు తోడు బోర్లు, బావుల కింద పోసిన వరి నార్లు ఎండిపోయే పరిస్థితి నెలక�
వానకాలం ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా వరుణుడు కరుణించడం లేదు. దీంతో బావుల కింద వరి సాగుచేసిన రైతులు ఆదిలోనే అష్టకష్టాలు పడుతున్నారు. బావుల్లో నీరు అడుగంటి పోతుండడంతో క్రేన్ల సాయంతో పూడిక తీయడంతో పాటు �