కార్తెలు కరిగి పోతున్నాయి.. వానలు ముఖం చాటేశాయి. ఎండలు దంచుతుంటే పంటలు ఎండుతున్నాయి. కాలం కలిసి రాకపోవడంతో రైతులకు కన్నీళ్లే దిక్కయ్యాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అన్నదాతలు తల్లడిల్లిపోతున్నారు. సాగ�
అసలే మెట్ట ప్రాంతం... వర్షాధారం తప్ప ఏ ఇతర ప్రత్యామ్నాయ సాగునీటి వసతులు లేని కరువు పీడిత ప్రాంతం... ఒకప్పుడు తాగేందుకు నీళ్లు లేక అల్లాడిన ప్రాంతం... తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొని పశువులను కాపాడుకునేంద
వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇటు వర్షాలు పడక, అటు దేవాదుల కాల్వలు వెలవెలపోతుండడంతో రైతులు విలవిలలాడుతున్నారు. వర్షాలు పడకపోయినా దేవాదుల కాల్వ ద్వారా ప్రభుత్వం సాగునీరు అందిస్తుందనే నమ్�
ఎల్నినో ప్రభావం అన్నదాతలకు శాపంగా మారడంతో జిల్లాలో వానకాలం సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎల్నివో గాలి పొర నైరుతి రుతుపవనాలను బలహీన పర్చింది. దీని ప్రభావం కారణంగా అక్కడక్కడ చిరుజల్లులు కురిసినా అది
వానకాలం ప్రారంభమై నెలన్నర రోజులు గడుస్తున్నా మెదక్ జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. రైతులు వేసిన విత్తనాలు మొలకలు రావడం లేదు. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కందులు, పసర్లు, మినుములతో పాటు వరి త�
వానకాలం ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నప్పటికీ అనుకున్న రీతిలో వర్షాలు లేకపోవడం వల్ల సాగు చేసుకున్న పంటలు చేజారి పోకుండా ఉండాలని రైతన్నలు అప్పులు చేసి బోరుబావులను తవ్వి నీటి కోసం నానా తిప్పలు పడుతున్నార�
వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి పదునైన వానలు కురియలేదు. దీంతో వ్యవసాయానికి సిద్ధమైన రైతులు వరుణుడి కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయినా వరుణుడు కరుణించకపోవడంతో వరుణుడి కోసం ప్రత్యేక పూజలు ప్రారంభి
వర్షాకాలం మొదలైంది. ఈ కాలం చిరుజల్లులు, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటుగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి అనారోగ్యాలనూ వెంట తీసుకొస్తుంది. వర్షాకాలంలో నీటి మార్పు కారణంగా ఇట్టే పడిశెం పట్టేస్తుంది. జలు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని గాంధీనగర్ శివారులో రెంకోనే వాగు వద్ద ఉన్న సైఫాన్ సమీపంలో కింద కాల్వ, పైన కాల్వ వద్ద అక్రమంగా ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.
వానకాలం సీజన్వేళ కరీంనగర్ జిల్లాలో నకిలీ ఎరువులు, విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతున్నది. పలువురు అక్రమార్కులు అమాయక రైతులకు అంటగడుతూ నిండా ముంచుతుండడం కలవరపెడుతున్నది. ఇటీవల మొగ్దుంపూర్లో వ్యవసాయ అ�
వానకాలం పారంభమై నెల రోజులైనా జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతన్నలు కలత చెందుతున్నారు. ఇప్పటికే పొలాలను దున్ని, విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు నిరాశే ఎదురవుతు న్
వరుణదేవుడు దోబూచులాడుతున్నాడు. మబ్బులు ఊరిస్తున్నా.. కరుణించడం లే దు. వానకాలం సీజన్ ప్రారంభమైన నెల దాటుతున్నా నారాయణపేట జిల్లాలో ఇంకా ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నా