కరీంనగర్ రాంనగర్లోని ఓ రైస్ మిల్లు నుంచి ధాన్యం తరలింపు వ్యవహారం వివాదాస్పదమవుతున్నది. ఒక మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని అనుమతి లేకుండానే మరో మిల్లుకు తరలించడం పెద్ద దుమారమే రేపింది.
గ్రేటర్లో వానలు షురువయ్యాయి. 2009 తరువాత 15 రోజుల ముందే వర్షాకాలం ప్రారంభమైంది. గడిచిన మూడు నాలుగు రోజులుగా వానలు కురుస్తుండటంతో నగరం అప్పుడే చిత్తడిగా మారింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకోవడంతో పాట�
Monsoon | వర్షాకాలం భారతదేశంలో షెడ్యూల్ కంటే ముందే వచ్చింది. నైరుతి రుతుపవనాల ముందస్తు రాక అరుదుగా జరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పెద్దఎత్తున సంభవించే వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని �
నల్లగొండ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దాంతో జిల్లా అంతటా వర్ష ప్రభావం కనిపించింది. వారం రోజులుగా సూర్య ప్రతాపంతో తల్లడిల్లిన ప్రజాన�
వానకాలం ముంగిట డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఏటేటా డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిరుడు రాష్ట్రంలో రికార్డు స్థా యిలో 10,077 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మద్దతు ధర ప్రకటించే ప్రతి పంటనూ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మం త్రి తుమ్మల నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి లేఖ రాస్తామని స్పష్టంచేశారు. వానకాలం స�
T20 World Cup 2024 : మహిళల టీ20 వరల్డ్ కప్ నిర్వహణ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) దిక్కుతోచని స్థితిలో పడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్నే నమ్ముకున్న ఐసీసీకి గుడ్న్యూస్. వరల్డ్ కప్ నిర్వహిం�
ఈసారి రుతపవన సీజన్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. మధ్య, దక్షిణ భారత దేశంలో సాధారణం కంటే ఎక్కువగా, వాయువ్య భారతంలో సాధారణం, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువగా
MLA Sabitha Reddy | వచ్చే వర్షాకాలంలో ముంపు సమస్య తలెత్తకుండా అధికారులు యుద్ధప్రాతిపదికన నాలా పనులు పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రరెడ్డి ఆదేశించారు.
పత్తిసాగు చేసిన రైతన్నలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. వాతావరణం అనుకూలించక పత్తిపంట ది గుబడి గణనీయంగా తగ్గింది. రైతన్నలు పెట్టిన పెట్టుబడులు కూడా రాలేని పరిస్థితి నెలకొంది.
వచ్చే వేసవి ముగింపు నాటికల్లా నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని బల్దియా నిర్ణయించింది. ఏటా సుమారు రూ. 45 కోట్ల ఖర్చుతో 884.15 కిలోమీటర్ల మేర నాలాల్లో పూడిక తొలగింపు పనులు చేపడుతున్నారు.
2023-24 వానకాలం సీజన్కు సంబంధించి పంట ఉత్పత్తుల మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. పత్తికి ఏ-గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.7,020, బీ-గ్రేడ్కు రూ. 6,620, వరికి ఏ-గ్రేడ్కు క్వింటాలుకు రూ. 2,203, సాధారణ రకానికి రూ.2,183, జొ�