వానకాలం పంటల సాగుకు రైతాంగం సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్న తరుణంలో వచ్చే సీజన్పై దృష్టి సారించింది. వానాకాలంలోనూ వరి సాగుకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని వ్యవ
తెలంగాణ ప్రభు త్వ విధానాలతో వ్యవసాయం పండుగలా మారింది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరంటు సరఫరా, అందుబాటు లో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు పథకం ద్వారా ఏటా ప్రతి ఎకరానికి రూ.10 వేల ఆర్థికసాయం, రైతుబీమా వంటి పథకాల అమలుతో
రానున్న వానకాలానికి ప్రాజెక్టు లను సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి ఆదేశించారు. గురువారం కడెం ప్రాజెక్టును ఆయన సందర్శించి, నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులతో మాట్లాడా�
వానకాలం సీజన్ ధాన్యం సేకరణ శనివారం నుంచి ప్రారంభం కానున్నది. గతంలో మాదిరిగానే గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.
రైస్ మిల్లింగ్పై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మూడు సీజన్లకు సంబంధించిన సీఎమ్మార్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇంకా అందించకపోవడంతో ప్రభుత్వం కన్నెర్ర చేసింది.
విద్యుత్తు డిమాండ్ అంటే వేసవి కాలమే గుర్తుకొస్తుంది. రాష్ట్రంలో అత్యధిక డిమాండ్ ఎండాకాలంలోనే నమోదవుతుంది. ఈ ఏడాది వేసవి (మార్చి)లో గరిష్ఠంగా 14,167 మెగావాట్ల విద్యుత్తు వినియోగం నమోదైంది. కానీ, ఈ ఏడాది వర్�
Health Tips for Monsoon | వర్షాకాలం ఎక్కువగా వ్యాధులు మనం తాగే నీళ్లు, తినే ఆహార పదార్థాల మూలంగా వస్తాయి. మనకు తెలిసినవైనా కొన్నింటిని నిర్లక్ష్యం చేస్తుంటాం. అయితే ఈ వర్షాకాలం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యాన్ని కా
సీఎం కేసీఆర్ | గత సంవత్సరం మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. సోమవారం ప్రగతిభవన్లో ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహిం�