వానకాలం సీజన్ వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. తొలకరి వర్షాలు పడుతుండగా రైతులు దుక్కులు దున్నడంతో పాటు పంటలు సాగుచేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ‘రైతుబంధు’ డబ్బులు అకౌంట్లలో జ�
వానకాలం పంట పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభమైంది. ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం సోమవారం డబ్బులు జమ చేసింది. నేడు రెండెకరాలలోపు వారికి రైతుబంధు సాయం అందించనున్నది. పంటల సాగులో నిమగ్నమైన వేళ.. �
వానకాలం ప్రారంభమైంది. రైతుబంధు నగదు సైతం నేటి నుంచి జమ అవుతుండడంతో అన్నదాతలు సాగుకు సిద్ధం అవుతున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వ్యవసాయాధికారుల
పంట మంచిగ పండాలన్నా.. రైతుకు లాభాలు అధికంగా రావాలన్నా.. దానికి మూలం విత్తనమే. అలాంటి విత్తనం కొనుగోలులో రైతులు అప్రమత్తంగా లేకపోతే శ్రమ, పెట్టుబడి నష్టపోకతప్పదు. విత్తన ఎంపికలో పలు జాగ్రత్తలు పాటించడం వల్
వానకాలం పంటల సాగుకు రైతాంగం సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్న తరుణంలో వచ్చే సీజన్పై దృష్టి సారించింది. వానాకాలంలోనూ వరి సాగుకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని వ్యవ
తెలంగాణ ప్రభు త్వ విధానాలతో వ్యవసాయం పండుగలా మారింది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరంటు సరఫరా, అందుబాటు లో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు పథకం ద్వారా ఏటా ప్రతి ఎకరానికి రూ.10 వేల ఆర్థికసాయం, రైతుబీమా వంటి పథకాల అమలుతో
రానున్న వానకాలానికి ప్రాజెక్టు లను సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి ఆదేశించారు. గురువారం కడెం ప్రాజెక్టును ఆయన సందర్శించి, నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులతో మాట్లాడా�
వానకాలం సీజన్ ధాన్యం సేకరణ శనివారం నుంచి ప్రారంభం కానున్నది. గతంలో మాదిరిగానే గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.
రైస్ మిల్లింగ్పై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మూడు సీజన్లకు సంబంధించిన సీఎమ్మార్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇంకా అందించకపోవడంతో ప్రభుత్వం కన్నెర్ర చేసింది.
విద్యుత్తు డిమాండ్ అంటే వేసవి కాలమే గుర్తుకొస్తుంది. రాష్ట్రంలో అత్యధిక డిమాండ్ ఎండాకాలంలోనే నమోదవుతుంది. ఈ ఏడాది వేసవి (మార్చి)లో గరిష్ఠంగా 14,167 మెగావాట్ల విద్యుత్తు వినియోగం నమోదైంది. కానీ, ఈ ఏడాది వర్�