ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వెలవెల బోతోంది. ఈ సీజన్లో జూన్ నెల ముగింపునకు చేరుకుంది. అయినప్పటికీ ఆశాజనకంగా వర్షాలు కురియలేదు. ఇప్పటి వరకు సంతృప్తికరంగా ఇన్ఫ్లో కూడా ఎస్సారెస్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కీలకమైన ప్రాజెక్టులు కళ తప్పాయి. వానాకాలం ఆరంభమై నెల రోజులు సమీపిస్తున్నా జంట జలాశయాలు దాదాపు బోసిపోయాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్స్టోరేజీకి చేరింది. నిజాంసాగర్ల�
వర్షాకాలంలో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. మెదక్ జిల్లా చేగుంట మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం అభివృద్ధి, ప్రజాసంక్షేమంపై �
వానకాలం సీజన్ ప్రారంభమైంది. దీంతో అన్నదాతలకు కాంగ్రెస్ సర్కారులో యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఇదే అదునుగా భావించిన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ నిర్వాహకులు యూర�
వర్షాకాలం రాకతోనే గృహిణులకు ఒక పెద్ద తలనొప్పి మొదలవుతుంది. నిరంతరం కురిసే వర్షాలు, మబ్బులతో కూడిన వాతావరణం వల్ల దుస్తులు త్వరగా ఆరవు. దీనివల్ల వాటి నుంచి ఒక రకమైన చెడు వాసన వస్తుంది. అంతేకాదు దుస్తుల్లో త
వర్షాకాలంలో డిస్కం పరిధిలో విద్యుత్ అంతరాయాలు తగ్గించేందుకు ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, ఎల్టీ/హెచ్టీ నెట్వర్క్ల నిర్వహణ పనులను వేగవంతం చేయాలని, చెట్ల కొమ్మల కత్తిరింపును వెంటన
ప్రస్తుత వర్షాకాలంలో నగరంలో వరద ఉధృతిని అరికట్టడానికి, వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ఉండటానికి రాజేంద్రనగర్, శంషాబాద్ పరిధిలోని జలమయమయ్యే ప్రాంతాల్లో ఉన్నతాధికారుల బృందం సోమవారం సంయుక
వర్షాకాలంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరానే లక్ష్యంగా టీజీఎస్పీడీసీఎల్ తన పరిధిలో చేపట్టిన పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్ వాక్ అలాంగ్ ద లైన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆ సంస్థ సీఎండీ
వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకురి శరత్ చంద్ర అధికారులను ఆదేశించారు. మేయర్ ఆదేశాల మేరకు మున�
జిల్లాలో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. వానకాలం వచ్చినా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు. కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ప్రతిరోజూ కొనుగోళ్లపై సమీక్షలు నిర్వహిస
ఖమ్మం జిల్లా రైతులకు తొలకరి జల్లులు పడగానే విత్తనాలు వేయడం అలవాటు. అయితే ఈ వానకాలంలో ‘ఎల్నినో’ ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్
నైరుతి రుతుపవనాల రాకతో వికారాబాద్ జిల్లాలో తొలకరి వర్షం పలుకరించింది. గత నాలుగైదు రోజులుగా పలు మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలను నాటేందుకు వర్షం కోసం ఎ
వర్షాకాలం ముగిసే వరకు నగరంలో ఎలాంటి కొత్త సెల్లార్ తవ్వకాలకు అనుమతి ఇచ్చేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే తవ్విన సెల్లార్లలో వర్షపు నీరు నిలవకుండా బిల్డర్లు, డెవలపర్లు సొంత ఖర్చులతో మోటర్ల�
వానకాలం సీజన్ మొదలైనా రైతు భరోసాపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, అసలు రైతు భరోసా ఉన్నట్టా.. లేనట్టా..? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. అసలు రైతు భర