MLA Sabitha Reddy | వచ్చే వర్షాకాలంలో ముంపు సమస్య తలెత్తకుండా అధికారులు యుద్ధప్రాతిపదికన నాలా పనులు పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రరెడ్డి ఆదేశించారు.
పత్తిసాగు చేసిన రైతన్నలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. వాతావరణం అనుకూలించక పత్తిపంట ది గుబడి గణనీయంగా తగ్గింది. రైతన్నలు పెట్టిన పెట్టుబడులు కూడా రాలేని పరిస్థితి నెలకొంది.
వచ్చే వేసవి ముగింపు నాటికల్లా నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని బల్దియా నిర్ణయించింది. ఏటా సుమారు రూ. 45 కోట్ల ఖర్చుతో 884.15 కిలోమీటర్ల మేర నాలాల్లో పూడిక తొలగింపు పనులు చేపడుతున్నారు.
2023-24 వానకాలం సీజన్కు సంబంధించి పంట ఉత్పత్తుల మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. పత్తికి ఏ-గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.7,020, బీ-గ్రేడ్కు రూ. 6,620, వరికి ఏ-గ్రేడ్కు క్వింటాలుకు రూ. 2,203, సాధారణ రకానికి రూ.2,183, జొ�
వానకాలం సీజన్ వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. తొలకరి వర్షాలు పడుతుండగా రైతులు దుక్కులు దున్నడంతో పాటు పంటలు సాగుచేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ‘రైతుబంధు’ డబ్బులు అకౌంట్లలో జ�
వానకాలం పంట పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభమైంది. ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం సోమవారం డబ్బులు జమ చేసింది. నేడు రెండెకరాలలోపు వారికి రైతుబంధు సాయం అందించనున్నది. పంటల సాగులో నిమగ్నమైన వేళ.. �
వానకాలం ప్రారంభమైంది. రైతుబంధు నగదు సైతం నేటి నుంచి జమ అవుతుండడంతో అన్నదాతలు సాగుకు సిద్ధం అవుతున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వ్యవసాయాధికారుల
పంట మంచిగ పండాలన్నా.. రైతుకు లాభాలు అధికంగా రావాలన్నా.. దానికి మూలం విత్తనమే. అలాంటి విత్తనం కొనుగోలులో రైతులు అప్రమత్తంగా లేకపోతే శ్రమ, పెట్టుబడి నష్టపోకతప్పదు. విత్తన ఎంపికలో పలు జాగ్రత్తలు పాటించడం వల్
వానకాలం పంటల సాగుకు రైతాంగం సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్న తరుణంలో వచ్చే సీజన్పై దృష్టి సారించింది. వానాకాలంలోనూ వరి సాగుకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని వ్యవ
తెలంగాణ ప్రభు త్వ విధానాలతో వ్యవసాయం పండుగలా మారింది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరంటు సరఫరా, అందుబాటు లో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు పథకం ద్వారా ఏటా ప్రతి ఎకరానికి రూ.10 వేల ఆర్థికసాయం, రైతుబీమా వంటి పథకాల అమలుతో
రానున్న వానకాలానికి ప్రాజెక్టు లను సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి ఆదేశించారు. గురువారం కడెం ప్రాజెక్టును ఆయన సందర్శించి, నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులతో మాట్లాడా�
వానకాలం సీజన్ ధాన్యం సేకరణ శనివారం నుంచి ప్రారంభం కానున్నది. గతంలో మాదిరిగానే గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.