కలకలం రేపిన మొయినాబాద్ యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలు పాతబస్తీకి చెందిన యువతిగా గుర్తించారు. ఆమెది హత్య కాదు..ఆత్మహత్యగా తేల్చారు.
Moinabad | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో యువతి మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాకారం గ్రామ పరిధిలోని పంట పొలాల్లో కాలిపోయిన యువతి మృతదేహం దొరికిన కేసును పోలీసులు చేధించారు. సదరు యువతిది హత్య క�
పదో శతాబ్దం నాటి జైన శిల్పాలను పురావస్తు శాస్త్రవేత్తలు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎనికేపల్లి శివారులో చెరువు తూముకు గుర్తించారు. అక్కడ రాష్ట్రకూటుల కాలం నాటి జైన తీర్థంకర శిలా ఫలకాలు, శిల్పా�
తెలంగాణ రాష్ట్రం ఎడ్యుకేషన్ హబ్గా రూపాంతరం చెందిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్నమంగళారం రెవెన్యూలోని వీరన్నవిఠల్ ఫంక్షన్హాల్లో మండల పరిధిలోని చిలుకూరు,
ధనుర్మాస ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించే గోదాదేవి అమ్మవారి కల్యాణ మహోత్సవం శనివారం మహాలక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో అర్చకుల వేదమంత్రోచ్ఛాణల మధ్య వైభవంగా జరిగింది.
Playing cards | రంగారెడ్డి జిల్లోలోని చేవెళ్లలో పేకాటరాయుళ్లపై పోలీసులు కొరడా ఝులిపించారు. చేవెళ్లలోని మొయినాబాద్లో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు.
రంగారెడ్డి : మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ రాజుపై బదిలీ వేటు పడింది. మండల పరిధిలోని ఓ ఫాం హౌస్లో నిత్యం జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సీఐక�
Hyderabad | ఎలాంటి అనుమతి లేకుండా 65 చెట్లను నరికివేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు తెలంగాణ అటవీ శాఖ రూ. 4 లక్షల జరిమానా విధించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు పరిధిలో వెస్ట్ సైడ్ వెంచర్స్