మొయినాబాద్ : మండల పరిధిలోని మేడిపల్లిలో ఒక గేదె రెండు దూడలకు జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన నారాయణకు సంబంధించిన పాడి గేదె శనివారం రెండు గేదెలకు జన్మనిచ్చింది. రెండు దూడలకు గేదె జన్మనివ్వడంతో చూసిన వా
మొయినాబాద్ : ప్రేమ పేరుతో చెల్లిని ఆరు నెలల నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడని కోపోద్రిక్తుడైన సోదరి అన్న యువకుడిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం మొయినాబాద్లో స్థా�
మొయినాబాద్, సెప్టెంబర్ 8: మేఘా ఇంజినీరింగ్ సంస్థ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్నగర్లో బుధవారం సీఎన్జీ స్టేషన్ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సంస్థ సీజీడీ రంగారెడ్డి జిల్లా �
మొయినాబాద్ : ప్రభుత్వ ఉద్యోగం కావాలి.. కాని ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించడానికి సిద్ధపడారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే అటెండర్ నుంచి ఐఏఎస్ అధికారి వరకు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి
మహాప్రాకార ప్రదక్షణలకు అవకాశం చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ మొయినాబాద్ : కొవిడ్ 19 కారణంగా చిలుకూరు బాలాజీ ఆలయంలో సుమారుగా ఏడాదిన్నర పాటు నిలిచిపోయిన ప్రదక్షణాలు పునఃప్రారంభిస్తామని ఆలయ అర్�
మొయినాబాద్ : రెండు రోజులుగా జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు జలమయమవుతు న్నాయి. మొయినాబాద్ మండలలంలో శుక్రవారం సాయంత్రం కుండపోత వర్షం కురువగా శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జోరుగా కురిస�
ఇప్పటి వరకు 80వేల వరకు నమోదు జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి మొయినాబాద్ : జిల్లాలో సుమారుగా నాలుగు లక్షల ఎకరాల వరకు పంట నమోదు అవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. వ్యవసాయ అధికారులు �
మొయినాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు శంకర్పల్లి గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ జయమ్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2021-22 విద్యా �
మొయినాబాద్ : అతి వేగంగా వెళ్తున్న ఆటో ముందున్న కారు యూటర్న్ చేస్తుండగా దానిని తప్పించబోయి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్ర�
జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ మొయినాబాద్ : సెప్టెంబర్ మొదటి వారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో పాఠశాలలను వంద శాతం శానిటైజేషన్ చేయాలని జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ అన్నారు. శనివారం
మహిళా సంఘాల అభివృద్ధి చాలా బాగుంది జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ రాష్ట్ర నోడల్ అధికారి గాయత్రి మొయినాబాద్ : మహిళాలు సంఘాలను ఏర్పాటు చేసుకుని బ్యాంకుల ద్వారా రుణాలు పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందడం �
మొయినాబాద్ : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అనుసరించి దేశంలో పరిపాలన కొనసాగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని హిమాయత్నగర్ చౌరస్తాలో ఉన్న అంబే�
మొయినాబాద్ : విద్యుత్షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు గ్రామానికి చెందిన కనగళ్ల యాదయ్య(58) గ్రామ సమీపంలోని ఓ ఫాంహౌస్లో పని చేస్త