జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ మొయినాబాద్ : సెప్టెంబర్ మొదటి వారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో పాఠశాలలను వంద శాతం శానిటైజేషన్ చేయాలని జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ అన్నారు. శనివారం
మహిళా సంఘాల అభివృద్ధి చాలా బాగుంది జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ రాష్ట్ర నోడల్ అధికారి గాయత్రి మొయినాబాద్ : మహిళాలు సంఘాలను ఏర్పాటు చేసుకుని బ్యాంకుల ద్వారా రుణాలు పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందడం �
మొయినాబాద్ : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అనుసరించి దేశంలో పరిపాలన కొనసాగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని హిమాయత్నగర్ చౌరస్తాలో ఉన్న అంబే�
మొయినాబాద్ : విద్యుత్షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు గ్రామానికి చెందిన కనగళ్ల యాదయ్య(58) గ్రామ సమీపంలోని ఓ ఫాంహౌస్లో పని చేస్త
మొయినాబాద్ : మూడు రోజులుగా ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎంసెట్ పరీక్ష కొనసాగుతుంది. కరోనా నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎంసెట్ పరీక్ష నిర్వహించారు. శుక్రవారం ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎంసెట్�
మొయినాబాద్ : మండలంలోని విద్యాజ్యోతి, జేబీఐఈటీ, కేజీరెడ్డి, గ్లోబల్ ఇంజినీరింగ్ కళశాలతో పాటు కెఎల్హెచ్ యూనివర్సిటీల్లో ఎంసెట్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. గురువారం జేఎన్టీయూ హైదరాబాద్ వైస్ చా�
రంగారెడ్డి: జిల్లాలోని మొయినాబాద్ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. అజీజ్నగర్లో అతివేగంగా దూసుకొచ్చిన కారు.. కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. అప్పటికీ ఆగకపోవడంతో పక్కనే ఉన్న గోడను గుద్దింది. దీంతో కారులో ఉ