ఐర్లాండ్, ఇంగ్లండ్తో టీ20 సిరీస్లకు టీమిండియా స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్ దూరం అయ్యాడు. భవిష్యత్ సిరీస్లను దృష్టిలో పెట్టుకుని సిరాజ్కు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ..అతని స్థానంలో ప్రసిధ్ కృష్ణన
Mohammed Siraj: వర్క్లోడ్ వల్ల సిరాజ్ను తప్పించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్ నుంచి అతన్ని ఉపసంహరించారు. సిరాజ్ స్థానంలో ప్రసిద్ధ కృష్ణను తీసుకున్నారు. బీసీసీఐ ఇవాళ ఈ ప్రకటన చేసింది.
ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. గుజరాత్ టైటాన్స్ కొట్టిన ఆఖరి పంచ్కు 19వ సీజన్లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. బ్యాటింగ్, బౌలింగ్లో తేలిపోయిన ఆ జట్టు గురువారం జరిగిన తమ ఆఖ
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డీ చివరి మ్యాచ్లో బౌలర్లు రాణించడంతో హైదరాబాద్ జట్టు.. తొలిరోజే ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. స్థానిక జింఖానా గ్రౌండ్స్లో జరిగిన మ్యాచ్ మొదటి రోజు టాస్ గెలిచి బ్యాటింగ�
Mohammed Siraj | సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్..భారత వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు. స్వదేశం వేదికగా న్యూజిలాండ్తో జరుగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ శనివారం జట్టును ప్రకటించింది. 15 మ
ఈనెల 14 నుంచి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా దక్షిణాఫికాతో మొదలుకాబోయే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ తమకు చాలా కీలకమని హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్�
AUSvIND: మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఔటయ్యాడు. సిడ్నీలో జరుగుతున్న మ్యాచ్లో అతను 29 రన్స్ చేశాడు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ప్రస్తుతం 14 ఓవర్లలో వికెట్ న
Mohammad Siraj | టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ ప్లేయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇంగ్లండ్ పర్యటనలో సిరాజ్ తన బౌలింగ్తో ఆకట్టుకున్నాయి. ఐదవ టెస్ట్లో తన అద్భుతమైన బౌలింగ్తో భారత్ని గెలి�
ఇటీవలే ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు సిరీస్ను 2-2తో డ్రా చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆ టూర్లో మరో టెస్టు అయినా ఆడేవాడినని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.