క్రికెట్ ఈ మూడు అక్షరాల పదానికి ఏదో తెలియని మహత్తు ఉంది. ఏ ముహూర్తంలో పరిచయమైందో గానీ అభిమానులను ఏండ్లుగా అలరిస్తూనే ఉన్నది. తరాలు మారుతున్నా.. తరగని వన్నెతో తులతూగుతున్నది. కాలానికి తగ్గట్లు ఈ ఆట కొత్త �
Mohammad Azharuddin : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో అదరగొట్టిన భారత పేసర్ మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj ) ఫిట్నెస్పై, అతడు తినే తిండిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) మాట్ల�
ఇంగ్లండ్తో మూడు రోజుల క్రితమే ముగిసిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 23 వికెట్లతో సత్తాచాటిన స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన ఐసీసీ ర్యాంకునూ మెరుగుపరుచుకున్నాడు. ఓవల్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఐద�
ICC Rankings | ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ ర్యాంకింగ్స్లో తన ర్యాంక్ను మెరుగుపరుచుకున్నాడు. ఓవల్లో జరిగిన చివరి ఓవల్ టెస్ట్ల
ఇంగ్లండ్తో సిరీస్లో ఏకంగా ఐదు టెస్టుల్లో ఆడటమే గాక 187 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్.. తన ఫిట్నెస్ను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించాడట. ఈ విషయాన్ని స్వయంగా అతడ
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో డ్రా చేసుకున్న యువ భారత జట్టు స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. ఓవల్ టెస్టు ముగిసిన తర్వాత మంగళవారం ఉదయమే భారత జట్టులోని పలువురు సభ్యులు లండన్ను వీడారు.
దిగ్గజాల నిష్క్రమణ వేళ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టు అద్భుతమే చేసింది. ప్రతిష్టాత్మక ఓవల్లో ఆతిథ్య జట్టుతో జరిగిన ఐదో టెస్టులో ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడినా.. చివరికి భారత్నే గెలుపు వరి�
IND vs ENG | భారత్-ఇంగ్లండ్ మధ్య చివరిదైన టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. భారత్ నిర్దేశించిన 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 50 పరుగులు చే�
పచ్చికతో కూడిన ఓవల్ పిచ్ పేసర్లకు సహకరిస్తుండటంతో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో రెండో రోజు ఇరుజట్ల బౌలర్లు వికెట్ల పండుగ చేసుకున్నారు. రెండు జట్ల పేసర్లు 15 (భారత్ 9, ఇంగ్లండ్ 6) వికెట్ల�
Mohammed Siraj | ‘మర్రి చెట్టు నీడలో మొక్కలు పెరుగవు’ జగమెరిగిన ఈ తెలుగు సామెతకు తిరుగులేదు! అవును బలవంతుడు ఉన్న చోట బలహీనులకు చోటు లేదనేది ఈ నానుడి అర్థం. ఇప్పుడిది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే భారత పేస్ దిగ�
ఎన్నాళ్లకెన్నాళ్లకు! 58 ఏండ్లుగా ఊరిస్తూ వచ్చిన విజయం ఎట్టకేలకు దరిచేరింది. ఇన్నాళ్లు కొరకరాని కొయ్యగా మారిన బర్మింగ్హామ్లో భారత్ కొత్త చరిత్ర లిఖించింది. దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డును అంతగా అను�
ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నది. ఆట మూడో రోజు ఇంగ్లండ్ను తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌట్ చేసిన గిల్ సేన.. 180 పరుగుల భారీ ఆధిక్యాన�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో నిప్పులు చెరుగుతున్న మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) విలువైన బహుమతి అందుకున్నాడు. ముంబై ఇండియన్స్తో కీలక మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ(Rohit Sharma) నుంచి స్పెషల్ రింగ్ను స్వీకరించాడు.