పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులు తమ వెంట ఫోన్లు తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న దిగ్గజ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఫాక్స్కాన్ (ఫాక్స్కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీ, ఎఫ్ఐటీ) దూకుడు పెంచింది.
ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ అనేది శరీరంలో ఒక భా గంలా మారిపోయింది. అరచేతిలో సెల్ఫోన్ లేకుండా అరనిమిషం కూడా ఉండలేని పరిస్థితికి చేరుకుంది. సుమారు 90శాతానికి పైగా ప్ర జానీకం మొబైల్ఫోన్ కలిగి ఉండడంతో �
Price hike | స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే, వెంటనే ఆయా వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లండి. రాబోయే రోజు ఆయా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీ�
China Imports | 2021-22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి లాప్ టాప్ లు, పర్సనల్ కంప్యూటర్లు 23.1 శాతం, మొబైల్ ఫోన్ల దిగుమతులు 4.1 శాతం తగ్గాయి.
రాష్ట్రంలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ స్థాపనకు సోమవారం పునాది రాయి పడనున్నది. తైవాన్కు చెందిన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ టెక్నాలజీస్కు సోమవారం ఉదయం రంగారెడ్డి జిల�
మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో సౌకర్యాన్ని తప్పనిసరి చేయాలని కేంద్ర ఐటీ శాఖ తయారీదారులకు సూచించింది. ఇలా చేయడం వల్ల అత్యవసర పరిస్థితులు, విపత్తుల్లో ప్రభుత్వం అందించే సమాచారం ప్రజలకు సులువుగా చేరుతుందన
నాలుగేండ్ల పిల్లోడి పేరు శ్రీయాన్. తల్లిదండ్రుల వెంట షాపింగ్కు వెళ్లాడు. పేరెంట్స్ తమ షాపింగ్ పని ముగించే వరకు ఆ బాబు చేతిలో మొబైల్ ఉంచారు. అప్పటి వరకు బాబు ఎంతో బుద్ధిమంతుడిగా ఓ పక్కన కూర్చొని సెల్�
పోయిన, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు త్వరగా పట్టుకోవడానికి CEIR (Central equipment identity register) వెబ్సైబ్లో వివరాలను నమోదు చేసుకోవాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు కార్యక్రమంలో ఆయన
పుస్తకాలను దూరం పెడుతూ.. సెల్ఫోన్లకు దగ్గరవుతున్న విద్యార్థుల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు రీడింగ్ కార
తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధాన్ని అమలు చేయాలని మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలయాల పవిత్రతను కాపాడుకొనేందుకు ఈ చర్యలు తీసుకోవాలని సూచించింది.