Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న 31 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి 713 సెల్ఫోన్లు, రెండు కంప్యూటర్లు, ఒక ల్యాప్టాప్, స్కూటర్, ఆటో రిక్షాను స్వాధీనం �
దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ జోరుగా సాగుతున్నది. ఈ క్రమంలోనే గడిచిన పదేండ్లలో 21 రెట్లు ఎగిసి విలువపరంగా రూ.4.10 లక్షల కోట్లకు మొబైల్ ఫోన్ తయారీ చేరుతున్నట్టు ఇండియా సెల్యులార్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్�
పదేండ్ల క్రితం మొబైల్ దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి భారత్ ఎదిగింది. ఇదే క్రమంలో భవిష్యత్తులో భారత్ నుంచి 50-60 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లు ఎగుమతి కానున్నాయని కేంద్ర �
PPE Kits | పీపీఈ కిట్స్ (PPE Kits) ధరించిన దొంగలు ఒక మొబైల్ షాపులోకి చొరబడ్డారు. ఖరీదైన వంద మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. మొబైల్ షాపు యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ మొబైల్ ఫోన్ల రిటైల్ సంస్థ లాట్ మొబైల్స్ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ ఎం అఖిల్ మాట్లాడుతూ.
కరీంనగర్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ నుంచి టీఎస్ఓబీఎంఎస్ ద్వారా దివ్యాంగులకు(చెవిటి వారు) మంజూరైన మొబైల్ ఫోన్లను సోమవారం కలెక్టరేట్లో ర�
పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులు తమ వెంట ఫోన్లు తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న దిగ్గజ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఫాక్స్కాన్ (ఫాక్స్కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీ, ఎఫ్ఐటీ) దూకుడు పెంచింది.
ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ అనేది శరీరంలో ఒక భా గంలా మారిపోయింది. అరచేతిలో సెల్ఫోన్ లేకుండా అరనిమిషం కూడా ఉండలేని పరిస్థితికి చేరుకుంది. సుమారు 90శాతానికి పైగా ప్ర జానీకం మొబైల్ఫోన్ కలిగి ఉండడంతో �
Price hike | స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే, వెంటనే ఆయా వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లండి. రాబోయే రోజు ఆయా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీ�
China Imports | 2021-22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి లాప్ టాప్ లు, పర్సనల్ కంప్యూటర్లు 23.1 శాతం, మొబైల్ ఫోన్ల దిగుమతులు 4.1 శాతం తగ్గాయి.
రాష్ట్రంలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ స్థాపనకు సోమవారం పునాది రాయి పడనున్నది. తైవాన్కు చెందిన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ టెక్నాలజీస్కు సోమవారం ఉదయం రంగారెడ్డి జిల�