మొబైల్ ఫోన్ల ఎగుమతులు భారీగా పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి రూ. 2 లక్షల కోట్ల విలువైన ఫోన్లు ఇతర దేశాలకు ఎగుమతి కాగా, వీటిలో రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లు ఉన్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష�
ప్రజలు విలువైన వస్తువులు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని రాచకొండ సీపీ సుధీర్బాబు అన్నారు. ప్రజలు పోగొట్టుకున్న రూ.3కోట్ల విలువచేసే 1016 మొబైల్ ఫోన్లను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం �
కాండిడ్ ఫొటోగ్రఫీ.. అంటే, ఎదుటివారి నిజమైన భావోద్వేగాలను, సహజమైన వ్యక్తిత్వాన్ని చిత్రీకరించే కళ. వైవిధ్యానికి, సహజత్వానికి గౌరవం ఇచ్చే కళ. మీరు ఫొటో తీయాలనుకున్న వ్యక్తి సంతోషంగా నవ్వుతున్న సమయంలోనో, ఉ�
నేటి సమాజంలో చదువు కన్నా మొబైల్ చూడటంలోనే పిల్లలు ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఇది తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే పిల్లల మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల వినియోగంపై ఆంక�
క్లాస్రూముల్లో సెల్ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావిస్తున్నది. విద్యార్థులు చదువుపై దృష్టిపెట్టకుండా నిత్యం సెల్ఫోన్ వినియోగిస్తున్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి వ�
డిజిటల్ స్క్రీన్స్ (మొబైల్ ఫోన్లు, ల్యాప్ట్యాప్, ట్యాబ్, కంప్యూటర్లు)ను పెద్ద ఎత్తున వాడుతున్న కుటుంబాల్లోని పిల్లల్లో భాషా నైపుణ్యాలు దెబ్బతింటున్నాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. పిల్లల మ�
ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరూ రోజులో ఎక్కువ గంటలు మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని వారెంతో మంది. మొబైల్ ఫోన్ల విపరీత వాడకంతో ఎన్నో దుష్పరిణామాలు తప్పవని నిపుణులు హె
మొబైల్ ఫోన్లు, చేతి గడియారాలు, టీవీలు సహా ఎన్నో రకాల వస్తువులు ఇప్పటికే స్మార్ట్గా మారిపోయాయి. సమీప భవిష్యత్తులో దుస్తులు సైతం ఈ జాబితాలో చేరనున్నాయి. సూర్యరశ్మిని ఉపయోగించి మనల్ని వెచ్చగా ఉంచే స్మార్
ఫోన్లకు సంబంధించిన అతిపెద్ద మార్కెట్లలో మన దేశం కూడా ఒకటి. నానాటికి పెరుగుతున్న యువ జనాభా అందుకు కారణం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకారం.. దేశంలో 2023 నాటికి 100 కోట్లకు పైగా ఫోన్ విని�
సెకండ్హ్యాండ్ సరుకు అంటే కొందరికి విపరీతమైన మోజు ఉంటుంది. తక్కువ ధరకు వస్తుందనే ఆశతో మంచి, చెడు బేరీజు వేసుకోకుండా వాడిన వస్తువుకు జై కొడుతుంటారు. ఏదైనా సెకండ్ హ్యాండ్లో కొనొచ్చు కానీ, స్మార్ట్ గ్య�
‘ఇందు ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు మా కళ్లకు అగుపించుచున్నవీ.. ఇది మయసభా? లేక మాయా సభా’ అంటూ దుర్యోధనుడు మయసభలో భ్రమపడి, మోసపోయిన తీరు గుర్తుందిగా! ఎస్, అచ్చం అలాగే.. మీరూ మోసపోయే ప్రమాదం ఉంది.
Crime | హైదరాబాద్ నగరంలో సెల్ఫోన్ స్నాచింగ్ చేసి సూడాన్ దేశానికి తరలిస్తున్న అంతర్జాతీయ సెల్ఫోన్ చోరీ ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సూడాన్ దేశస్థుడితోపాటు 30 మంది హైదరాబాద్కు చెం�
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న 31 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి 713 సెల్ఫోన్లు, రెండు కంప్యూటర్లు, ఒక ల్యాప్టాప్, స్కూటర్, ఆటో రిక్షాను స్వాధీనం �