ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరూ రోజులో ఎక్కువ గంటలు మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని వారెంతో మంది. మొబైల్ ఫోన్ల విపరీత వాడకంతో ఎన్నో దుష్పరిణామాలు తప్పవని నిపుణులు హె
మొబైల్ ఫోన్లు, చేతి గడియారాలు, టీవీలు సహా ఎన్నో రకాల వస్తువులు ఇప్పటికే స్మార్ట్గా మారిపోయాయి. సమీప భవిష్యత్తులో దుస్తులు సైతం ఈ జాబితాలో చేరనున్నాయి. సూర్యరశ్మిని ఉపయోగించి మనల్ని వెచ్చగా ఉంచే స్మార్
ఫోన్లకు సంబంధించిన అతిపెద్ద మార్కెట్లలో మన దేశం కూడా ఒకటి. నానాటికి పెరుగుతున్న యువ జనాభా అందుకు కారణం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకారం.. దేశంలో 2023 నాటికి 100 కోట్లకు పైగా ఫోన్ విని�
సెకండ్హ్యాండ్ సరుకు అంటే కొందరికి విపరీతమైన మోజు ఉంటుంది. తక్కువ ధరకు వస్తుందనే ఆశతో మంచి, చెడు బేరీజు వేసుకోకుండా వాడిన వస్తువుకు జై కొడుతుంటారు. ఏదైనా సెకండ్ హ్యాండ్లో కొనొచ్చు కానీ, స్మార్ట్ గ్య�
‘ఇందు ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు మా కళ్లకు అగుపించుచున్నవీ.. ఇది మయసభా? లేక మాయా సభా’ అంటూ దుర్యోధనుడు మయసభలో భ్రమపడి, మోసపోయిన తీరు గుర్తుందిగా! ఎస్, అచ్చం అలాగే.. మీరూ మోసపోయే ప్రమాదం ఉంది.
Crime | హైదరాబాద్ నగరంలో సెల్ఫోన్ స్నాచింగ్ చేసి సూడాన్ దేశానికి తరలిస్తున్న అంతర్జాతీయ సెల్ఫోన్ చోరీ ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సూడాన్ దేశస్థుడితోపాటు 30 మంది హైదరాబాద్కు చెం�
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న 31 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి 713 సెల్ఫోన్లు, రెండు కంప్యూటర్లు, ఒక ల్యాప్టాప్, స్కూటర్, ఆటో రిక్షాను స్వాధీనం �
దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ జోరుగా సాగుతున్నది. ఈ క్రమంలోనే గడిచిన పదేండ్లలో 21 రెట్లు ఎగిసి విలువపరంగా రూ.4.10 లక్షల కోట్లకు మొబైల్ ఫోన్ తయారీ చేరుతున్నట్టు ఇండియా సెల్యులార్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్�
పదేండ్ల క్రితం మొబైల్ దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి భారత్ ఎదిగింది. ఇదే క్రమంలో భవిష్యత్తులో భారత్ నుంచి 50-60 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లు ఎగుమతి కానున్నాయని కేంద్ర �
PPE Kits | పీపీఈ కిట్స్ (PPE Kits) ధరించిన దొంగలు ఒక మొబైల్ షాపులోకి చొరబడ్డారు. ఖరీదైన వంద మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. మొబైల్ షాపు యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ మొబైల్ ఫోన్ల రిటైల్ సంస్థ లాట్ మొబైల్స్ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ ఎం అఖిల్ మాట్లాడుతూ.
కరీంనగర్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ నుంచి టీఎస్ఓబీఎంఎస్ ద్వారా దివ్యాంగులకు(చెవిటి వారు) మంజూరైన మొబైల్ ఫోన్లను సోమవారం కలెక్టరేట్లో ర�