మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో సౌకర్యాన్ని తప్పనిసరి చేయాలని కేంద్ర ఐటీ శాఖ తయారీదారులకు సూచించింది. ఇలా చేయడం వల్ల అత్యవసర పరిస్థితులు, విపత్తుల్లో ప్రభుత్వం అందించే సమాచారం ప్రజలకు సులువుగా చేరుతుందన
నాలుగేండ్ల పిల్లోడి పేరు శ్రీయాన్. తల్లిదండ్రుల వెంట షాపింగ్కు వెళ్లాడు. పేరెంట్స్ తమ షాపింగ్ పని ముగించే వరకు ఆ బాబు చేతిలో మొబైల్ ఉంచారు. అప్పటి వరకు బాబు ఎంతో బుద్ధిమంతుడిగా ఓ పక్కన కూర్చొని సెల్�
పోయిన, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు త్వరగా పట్టుకోవడానికి CEIR (Central equipment identity register) వెబ్సైబ్లో వివరాలను నమోదు చేసుకోవాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు కార్యక్రమంలో ఆయన
పుస్తకాలను దూరం పెడుతూ.. సెల్ఫోన్లకు దగ్గరవుతున్న విద్యార్థుల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు రీడింగ్ కార
తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధాన్ని అమలు చేయాలని మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలయాల పవిత్రతను కాపాడుకొనేందుకు ఈ చర్యలు తీసుకోవాలని సూచించింది.
మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా బన్సి గ్రామం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఆ గ్రామంలోని 18 ఏండ్లలోపువారు మొబైల్ఫోన్ వాడకుండా నిషేధం విధించింది. రాష్ట్రంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకొన్న మొదటి గ్రామ పంచాయతీగ�
అరటి బోదెలకు కట్టిన ప్లాస్టిక్ కంటైనర్లు పాగ్లా నదిలో బంగ్లాదేశ్ వైపు ప్రవహిస్తున్నాయి. బీఎస్ఎఫ్ జవాన్లు వీటిని గమనించారు. వెంటనే ఆ ప్లాస్టిక్ బాక్సులను ఒడ్డుకు తెచ్చి తెరిచి చూశారు. అందులో పలు కం�
రిటైల్ మొబైల్ విక్రయ సంస్థ సెలెక్ట్ మొబైల్..దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని ‘టెక్ ఫెస్ట్' పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ 31 వరకు ఉండనున్న ఈ ఆఫర్లలో భాగంగా 40 అంగుళాల ఎల్ఈడ
బెంగళూరు: మొబైల్ ఫోన్లు చోరీ చేసేందుకు ఒక దొంగ రాత్రంతా షోరూమ్లోనే ఉన్నాడు. ఉదయం శుభ్రం చేసేందుకు షాప్ను తెరువగానే దొంగిలించిన ఫోన్లతో అక్కడి నుంచి పారిపోయాడు. అయితే పోలీసులు చాకచక్యంగా ఆ దొంగను పట్ట