కీవ్: యుద్ధంలో బుల్లెట్ల వర్షం కామన్. దూసుకువస్తున్న ఆ బుల్లెట్ల నుంచి తప్పించుకోవడం సైనికులకు ఓ పెద్ద టాస్క్. కొన్ని సందర్భాల్లో ఏవేవో ఆ జవాన్ల ప్రాణాలను కాపాడుతుంటాయి. ఇక ప్రస్తుతం రష్య�
చెన్నై: మద్రాస్ హైకోర్టు ఇవాళ ఓ పిటిషన్పై కీలక తీర్పును వెలువరించింది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసు వేళల్లో తమ వ్యక్తిగత విషయాల కోసం మొబైల్ ఫోన్ వాడరాదని కోర్టు తన తీర్పులో చెప్ప�
హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలో ఆశ కార్యకర్తలు ఎంతో ధైర్య సాహసాలతో పని చేశారు. ఆ సమయంలో వారు చేసిన సేవలు వెలకట్టలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆశ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లను పంపి
హైదరాబాద్, జనవరి 14: స్మార్ట్మొబైల్ రిటైల్ రంగంలో పేరొందిన లాట్ మొబైల్స్..సంక్రాంతి పండుగ సందర్భంగా పలు ఆఫర్లను ప్రకటించింది. ఎస్బీఐ కార్డ్, మొబిక్విక్ వాలెట్ ద్వారా కొనుగోలు చేసే మొబైల్స్పై 5 శ�
మొబైల్ ఫోన్లను వాడే దేశాల జాబితాలో భారతదేశానికి మూడో స్థానం దక్కింది. అత్యధిక వినియోగంలో బ్రెజిల్ ఉండగా.. రెండో స్థానం ఇండోనేషియాకు దక్కింది. భారతీయులు ప్రతిరోజూ 4 గంటలకు పైగా మొబైల్ ఫోన్లపై గడుపుతున�
ఆగ్రా : యూపీ మహిళా కమిషన్ సభ్యురాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలికలకు మొబైల్ ఫోన్ లు ఇవ్వరాదని అవి వారిపై లైంగిక దాడులకు దారితీస్తాయని ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బాలికలను మొబై
న్యూఢిల్లీ: అనునిత్యం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో సమూల మార్పులు వస్తున్నాయి. ప్రస్తుత స్మార్ట్ యుగంలో టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతోంది. ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటేనే గొప్ప.. 1990వ దశకం చ�