హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలో ఆశ కార్యకర్తలు ఎంతో ధైర్య సాహసాలతో పని చేశారు. ఆ సమయంలో వారు చేసిన సేవలు వెలకట్టలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆశ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లను పంపి
హైదరాబాద్, జనవరి 14: స్మార్ట్మొబైల్ రిటైల్ రంగంలో పేరొందిన లాట్ మొబైల్స్..సంక్రాంతి పండుగ సందర్భంగా పలు ఆఫర్లను ప్రకటించింది. ఎస్బీఐ కార్డ్, మొబిక్విక్ వాలెట్ ద్వారా కొనుగోలు చేసే మొబైల్స్పై 5 శ�
మొబైల్ ఫోన్లను వాడే దేశాల జాబితాలో భారతదేశానికి మూడో స్థానం దక్కింది. అత్యధిక వినియోగంలో బ్రెజిల్ ఉండగా.. రెండో స్థానం ఇండోనేషియాకు దక్కింది. భారతీయులు ప్రతిరోజూ 4 గంటలకు పైగా మొబైల్ ఫోన్లపై గడుపుతున�
ఆగ్రా : యూపీ మహిళా కమిషన్ సభ్యురాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలికలకు మొబైల్ ఫోన్ లు ఇవ్వరాదని అవి వారిపై లైంగిక దాడులకు దారితీస్తాయని ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బాలికలను మొబై
న్యూఢిల్లీ: అనునిత్యం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో సమూల మార్పులు వస్తున్నాయి. ప్రస్తుత స్మార్ట్ యుగంలో టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతోంది. ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటేనే గొప్ప.. 1990వ దశకం చ�